News

Breaking NewsHome Page SliderNews AlertSpiritual

ఏది పుణ్య‌కాలం…ఏది పాప‌కాలం?

చాతుర్మ్యాసం ప్రారంభానికి ముందు వ‌చ్చే ఏకాద‌శి (శ‌య‌న ఏకాద‌శి) నాడు శ్రీ‌మ‌హావిష్ణువు యోగ నిద్ర‌కు ఉప‌క్ర‌మించి,భ‌క్తుల మొర‌నాల‌కించి.. నాలుగు నెల‌ల త‌ర్వాత యోగ నిద్ర నుంచి మేల్కొని

Read More
moviesNews AlertTrending TodayVideos

తండ్రి స్థానాన్ని కొడుకు భర్తీ చేసే సమయం వచ్చిందా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నందున సినిమాలు చేయడం కష్టం అవుతోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ

Read More
Home Page SliderNationalNewsSpiritualTrending Today

ముక్కోటి దేవతలు తరలి వచ్చే వైకుంఠ ఏకాదశి నేడే..

జగన్నాథుడైన శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడై భూలోకానికి తరలి వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు ఆయనను దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు దిగి వస్తారు. అందుకే ఈ రోజును పరమ

Read More
Breaking NewsHome Page SliderLifestyleSpiritual

కిట‌కిట‌లాడిన వైకుంఠ వాకిళ్లు

వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దిన వేడుక‌లను జంట న‌గ‌రాల ప‌రిధిలోని అన్నీ వైష్ణ‌వాల‌యాల్లో శుక్ర‌వారం అత్యంత వైభవోపేతంగా నిర్వ‌హించారు. వైష్ణవాల‌యాలు,శివాల‌యాలు అన్నీ హ‌రినామ సంకీర్త‌న‌ల‌,నామ పారాయ‌ణ‌,గోవింద నామ‌స్మ‌ర‌ణ‌ల‌తో మారుమ్రోగాయి.

Read More
Home Page SliderTelangana

సీఎం ఫారెన్ టూర్ కు ఏసీబీ కోర్టు పర్మిషన్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 13 నుంచి 23వ తేదీ వరకు బ్రిస్బేన్, దావోస్ పర్య

Read More
BusinessHome Page SliderNationalNews Alert

రూ.12 వేల కోట్ల త్రైమాసిక లాభంతో టాప్‌లో టీసీఎస్

టాటా గ్రూప్‌కు చెందిన టీసీఎస్ కంపెనీ ఈ త్రైమాసికంలో రూ.12,380 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించి టాప్‌ లెవెల్లో దూసుకుపోయింది. 2024 డిసెంబర్ నాటి లాభాన్ని ప్రకటించింది.

Read More
Breaking NewsNewsNews AlertTelangana

భవన నిర్మాణంలో భారీ ప్రమాదం స్లాబ్ కింద పడి కార్మికుల మరణం…..!

రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ పరిధి బండ్లగూడలో గుహ నిర్మాణం లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. స్లాబ్ కొడుతున్న

Read More
Home Page SliderPoliticsTelanganatelangana,

భూభారతికి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం లభించింది. తెలంగాణాలో ఇంతవరకూ అమల్లో ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో ఇకపై భూ భారతి చట్టం అమలు కానుంది. త్వరలోనే

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

పోలీసుల‌పై కేటిఆర్ వైల్డ్‌ ఫైర్‌

ఏసిబి విచార‌ణ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ మంత్రి కేటిఆర్ … పోలీసుల‌పై వైల్డ్ గా ఫైర్ అయ్యారు.ఏసిబి కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కారు ఎక్క‌బోతుండ‌గా

Read More
Andhra PradeshHome Page SliderTrending Today

ఇది ప్రభుత్వ చేతకానితనం కాదా?

తిరుమలలో ఎన్నో ఏళ్ల నుండి ప్రతీ ఏటా వైకుంఠ ఏకాదశి జరుగుతోంది. ప్రతీ సంవత్సరం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ప్రతీ ఏటా

Read More