ధనాధన్ క్రికెటర్ అతనే…!
శ్రీలంక యువ బ్యాట్స్మెన్ కమిందు మెండిస్ ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. 2024లో అన్ని ఫార్మాట్లలో మొత్తం 34 మ్యాచ్లు ఆడాడు.
Read Moreశ్రీలంక యువ బ్యాట్స్మెన్ కమిందు మెండిస్ ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. 2024లో అన్ని ఫార్మాట్లలో మొత్తం 34 మ్యాచ్లు ఆడాడు.
Read Moreప్రజల వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ నేతలు పద్మ అవార్డులపై మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంట్రవర్సీ రాజకీయాలు చేయడానికి రాష్ట్రంలో రేవంత్ కు
Read Moreఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీకి భారీ ఊరట లభించింది. ఆమెపై నమోదైన పరువునష్టం కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.
Read Moreఅమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి సారథిగా ఎలాన్ మస్క్ను అధ్యక్షుడు ట్రంప్ నియమించిన సంగతి తెలిసిందే. అందుకే టెస్లా అధినేత మస్క్కు వైట్హౌస్లో కార్యాలయాన్ని ఏర్పాటు
Read Moreఐఫోన్ ప్రియులకు శుభవార్త. అందనంత ఎత్తులో ఉన్న వాటి ధరలు ఇప్పుడు దిగొచ్చాయి. భారీగా ఉన్న వీటి ధరలపై భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఐఫోన్ 15 కొనుగోలుపై
Read Moreరంగారెడ్డి జిల్లాలోని ప్రొద్దుటూరులో 150 ఎకరాలలో నిర్మించిన ఎక్స్పీరియం పార్క్ను మెగాస్టార్ చిరంజీవి అద్భుత కళాఖండంగా అభివర్ణించారు. ఈ పార్క్ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన
Read Moreరేషన్ బియ్యం కేసులో లంచం తీసుకుంటూ ఎస్సై సహా ఓ కానిస్టేబుల్ పట్టుబడిన ఘటన తిరుమలగిరిలో సంచలనం సృష్టించింది.రేషన్ బియ్యం బస్తాలున్న వాహనాన్ని రిలీజ్ చేయాలన్నా,కేసులు నమోదు
Read Moreన్యూజిలాండ్ మహిళా క్రికెటర్ మెలీ కెర్ను.. ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మకమైన రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీకి ఆమె ఎంపికైంది.
Read Moreమాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ … పరిపాలనలో అన్ని విధాలుగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నల్లగొండ జిల్లాలో రైతు
Read Moreశ్రీలంక నావికాదళం భారత మత్స్యకారులపై దూకుడుగా ప్రవర్తించింది. శ్రీలంక నావికాదళం జాఫ్నా సముద్రంలో కాల్పులు జరపడంతో కారైకాల్కు చెందిన ఇద్దరు భారతీయ మత్స్యకారులు గాయపడ్డారు. జాఫ్నాలోని పరుత్తుర
Read More