News

Home Page SliderNationalNews Alert

కుంభమేళాలో మరో అపశృతి..చెలరేగిన మంటలు

మహా కుంభమేళాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ప్రాంతంలోని సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. వీటి కారణంగా అనేక టెంట్‌లు దగ్ధమయ్యాయి. అయితే అగ్ని

Read More
Home Page SliderInternational

ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్

ప్రతి కంపెనీ ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది. కానీ చైనాలోని ఓ కంపెనీ కాస్త వెరైటీగా ఆలోచించింది. చైనాకు చెందిన హెసన్ మైనింగ్ క్రేన్ కో లిమిటెడ్ అనే

Read More
Home Page SliderInternationalSports

ఆఫ్గానిస్థాన్ మహిళా క్రికెటర్ల భావోద్వేగం..

మహిళలపై ఎన్నో ఆంక్షలు, ఆదేశాలు అమలవుతున్న తాలిబన్ల రాజ్యం ఆఫ్గానిస్తాన్ నుండి మహిళల క్రికెట్ టీమ్ ధైర్యంగా ముందుకొచ్చింది. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ మైదానంలో క్రికెట్ వితౌట్ బోర్డర్స్

Read More
Breaking NewsHome Page SliderPolitics

ఎంగేజ్ మెంట్ కాగానే పిల్ల‌లు పుడ‌తారా ఏంది?

పెళ్లి నిశ్చ‌యం అయ్యింది.అంత మాత్రాన అప్పుడే పిల్ల‌లెంత మంది అని అడిగితే ఎవ‌రైనా ఏం చెప్తారు? అస‌లు అది అడ‌గాల్సిన ప్ర‌శ్నేనా అంటూ తెలంగాణా మంత్రి దుద్దిళ్ల

Read More
crimeHome Page SliderNational

అత్యాచార కేసులో ఎంపీ అరెస్ట్

అత్యాచారం ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ అరెస్టు అయ్యారు. గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూండగా అరెస్టు చేసినట్లు సమాచారం. రాథోడ్ యూపీలోని సీతాపూర్ నియోజకవర్గానికి చెందినవారు.

Read More
Andhra PradeshHome Page Slider

కేంద్రమంత్రి కాన్వాయ్ కి ప్రమాదం..

విశాఖపట్నం పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి కాన్వాయ్ లో తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్

Read More
Home Page SliderNational

రేపటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్..

కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్ తొలి విడత సమావేశాలు రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు

Read More
Home Page SliderNational

ఇక్కడ ఉద్యోగం కావాలంటే లవ్ బ్రేకప్ అవ్వాల్సిందే…

ఒక కంపెనీ ఉద్యోగస్తులకు విచిత్రమైన కండిషన్ పెట్టింది. ఆ కంపెనీలో ఉద్యోగం కావాలంటే పెద్ద చదువులు, ఉద్యోగానుభవాలు అక్కరలేదు. లవ్ బ్రేకప్ అయి ఉంటే చాలు. అంతే

Read More
Home Page SliderPoliticsTelanganaTrending Today

జీహెచ్‌ఎమ్‌సీ సమావేశం ఉద్రిక్తత..

నేడు జరుగుతున్న జీహెచ్‌ఎమ్‌సీ సర్వసభ్య  సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. మేయర్ విజయలక్ష్మి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనికి ఆమోదం తెలిపే విషయంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు

Read More
Home Page SliderTelangana

గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేశాయి..

గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీజేపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య తోపాటు

Read More