ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు హత్య
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. కని పెంచి విద్యాబుద్దులు నేర్పిన కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు.ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని వారించినందుకు కిరాతకంగా హత్య చేశాడు.విశాఖపట్నం మల్కాపురం
Read Moreవిశాఖలో దారుణం చోటు చేసుకుంది. కని పెంచి విద్యాబుద్దులు నేర్పిన కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు.ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని వారించినందుకు కిరాతకంగా హత్య చేశాడు.విశాఖపట్నం మల్కాపురం
Read Moreవైఎస్సార్సీపి అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ మాజీ మంత్రి,అధికార ప్రతినిధి
Read Moreతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలంటూ సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వారిపై అనర్హత
Read Moreకేరళ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వస్తున్న ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘కేరళలో కూడా మన
Read Moreబీహార్ కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్కు ఒక గ్రామంలో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లోని కైమూర్ జిల్లాలో ఎంపీపై ప్రజలు ఆగ్రహంతో కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దీనితో
Read Moreఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ జట్టుతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఢిల్లీ జట్టు తరఫున టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బరిలోకి దిగాడు. గత
Read Moreభారత టీమ్ స్టార్ బ్యాటర్గా రాణించిన విరాట్ కోహ్లి ప్రస్తుతం అతి పేలవమైన ఫామ్ను కొనసాగిస్తున్నారు. రంజీలో కోహ్లి బ్యాటింగ్ చూద్దామని మైదానానికి పోటెత్తిన అభిమానులకు నిరాశే
Read Moreపశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్సై ఎ.జి.ఎస్.మూర్తి.. ఉదయం స్టేషన్లో తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో ఆయన సస్పెండయ్యారు.
Read Moreసోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా.. మోనాలిసా జీవితాన్నే మార్చేసింది. మొన్నటి వరకు సాధారణ
Read Moreహైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన శంకుస్థాపన విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం 12 గంటల ప్రాంతంలో గోషామహల్లోని
Read More