News

Home Page SliderNationalPolitics

డిపోర్టేషన్‌పై కేంద్రమంత్రి ప్రకటన..

రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రకటన చేశారు. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడంపై జవాబు చెప్తూ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అక్కడి ఫెడరల్

Read More
Home Page SliderNational

కేటీఆర్ ఢిల్లీ టూర్

ఢిల్లీ పర్యటనలో భాగంగ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. యూజీసీ నిబంధనల పై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి

Read More
Home Page SliderNationalNews

మరోసారి వార్తల్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి..

దేశభక్తి కోసం జాతీయవాదాన్ని వదిలేయాలంటూ విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి పిలుపునివ్వడం సంచలనంగా మారింది. చెన్నైలోని సాయి యూనివర్సిటీ కాన్వొకేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన పేదల సంక్షేమం

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderPolitics

పెట్టుబ‌డులు రావు….డిపాజిట్లూ రావు

ఏపి మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ టిడిపిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ప్రెస్ మీట్లో ఓ రిపోర్ట‌ర్ దావోస్ పెట్టుబ‌డుల సంగ‌తి ప్ర‌స్తావించ‌గా…అక్క‌డ నుంచి పెట్ట‌బ‌డులు రావు..టిడిపికి వ‌చ్చే

Read More
Home Page SliderTelangana

బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం

Read More
Breaking NewsHome Page SliderNationalTrending Today

వలసదారులపై కొత్త చట్టం..

అమెరికా అక్రమ వలసదారుల అంశం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం భారత్‌కు 200మందికి పైగా వలసదారులను విమానంలో పంపించిన సంగతి తెలిసిందే. భారత వలసదారుల అంశంపై

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNews AlertPolitics

చంద్ర‌ముఖిని లేపారు…ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు

ఏపి మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ గురువారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్లో సీఎం చంద్ర‌బాబు పై సెటైర్ల మీద సెటైర్లు విసిరారు. తాను ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబుకి

Read More
Andhra PradeshHome Page SliderNews AlertPolitics

‘సంపద పెంపుకి అర్థం అదే’..జగన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న సంపద పెంపుపై వ్యాఖ్యానించారు మాజీ సీఎం, వైసీపీ నేత జగన్. ముఖ్యమంత్రి దృష్టిలో సంపద పెంపు అంటే తనవారికి, సొంతవారికి ఆస్తులు

Read More
News

జీవితంలో తొలిసారి BJPకి ఓటేశా..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటు వేశానని ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ మౌలానా సాజిద్ రషీది అన్నారు. తన జీవితంలో తొలిసారిగా బీజేపీకి

Read More
Breaking NewscrimeHome Page SliderNationalNews

10 కేజీల బంగారం ప‌ట్టివేత‌

దేశ రాజ‌ధాని ఢిల్లీలో స్మ‌గ్ల‌ర్లు ఇష్టారాజ్యంగా చెల‌రేగిపోతున్నారు.ఎంత నిఘా పెట్టినా అక్ర‌మంగా మాద‌క ద్ర‌వ్యాలు,బంగారం,ఇత‌ర విలువైన ఆభ‌ర‌ణాల దేశంలోకి క‌స్ట‌మ్స్ అధికారుల క‌న్నుగ‌ప్పి త‌ర‌లిస్తూనే ఉన్నారు. గురువారం

Read More