News

Breaking NewscrimeHome Page SliderNational

మొరాయించిన విమానం… సెల‌బ్రిటీల ఆందోళ‌న‌

శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు మ‌రో సారి ఆందోళనకు దిగారు. శంషాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ ఫ్లైట్లో సాంకేతిక సమస్య త‌లెత్త‌డంతో ఎయిర్ పోర్ట్ వ‌ద్ద గంద‌ర‌గోళం

Read More
Home Page SliderInternationalNews Alert

ప్రజలను భయపెడుతున్న రక్తపు నది..

అర్జెంటీనాలోని సరండీ నది స్థానిక ప్రజలను భయపెడుతోంది. ఎందుకంటే ఆ నది ఇప్పుడు ఎర్రగా, రక్తం ప్రవహిస్తున్నట్లు మారిపోయింది. బ్యూనస్ ఎయిర్స్ నగర శివార్లలోని ఈ నది

Read More
Home Page SliderNationalNews Alert

భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు మృతి..

జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పులతో గడగడలాడింది. సరిహద్దు వద్ద పూంచ్ జిల్లాలోని క్రిష్ణఘాటి సెక్టార్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు పాకిస్తాన్

Read More
Home Page SliderTelangana

మహా కుంభమేళాలో హరీష్ రావు

తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు యూపీలోని ప్రయోగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా కు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం చేశారు. ఈ మేరకు

Read More
Home Page SliderNational

అరెస్ట్ వారెంట్ జారీపై సోను సూద్ క్లారిటీ

ఫ్రాడ్ కేసులో తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలపై ప్రముఖ నటుడు సోను సూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘సోషల్ మీడియాలో ఈ అంశాన్ని

Read More
Home Page SliderInternationalSports

పాక్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు షాక్..

పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఫిఫా) షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించడంలో విఫలమయ్యిందని పేర్కొంటూ సస్పెండ్ చేసింది. పాక్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో ఎన్నికల నిర్వహణకు,

Read More
Home Page SliderNational

ప్రధానితో అక్కినేని ఫ్యామిలీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అక్కినేని ఫ్యామిలీ కలిసింది. మోడీని కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, చైతన్య, శోభిత ధూళిపాళ్ల పార్లమెంటుకు వెళ్లారు. అయితే.. హీరో నాగార్జున

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

మహిళలకు శుభవార్త..

ఏపీ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలకు పెట్టుబడిలో రాయితీని ఇస్తున్నట్లు ప్రకటిస్తోంది. ఈ రాయితీ ప్రస్తుతం 35 శాతం

Read More
Home Page SliderTelangana

మరో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

తెలంగాణలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని పలు గురుకుల స్కూల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

బాలిక‌పై సామూహిక లైంగిక దాడి

హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ జ‌రిగింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో ఐదుగురు వ్య‌క్తులు… బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఇంటికి వెళ్తున్న బాలిక‌ను

Read More