ఆ రోడ్కు రంగా పేరు పెట్టండి..షర్మిల
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. ఈ లేఖలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్కు వంగవీటి మోహన రంగా పేరును పెట్టాలని కోరారు.
Read Moreఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. ఈ లేఖలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్కు వంగవీటి మోహన రంగా పేరును పెట్టాలని కోరారు.
Read Moreఇకపై చిన్నారులకు హజ్ యాత్ర ప్రవేశం లేదని నిషేధం విధించింది సౌదీ అరేబియా. ఈ యాత్రకు చిన్న పిల్లలను తీసుకువచ్చి, యాత్రలో జరిగే అనూహ్య ప్రమాదాల బారిన
Read Moreరొంపిచర్ల మండలం బుచ్చిపాపన్న పాలెం గ్రామంలో ఈ నెల 7న చల్లా అంజమ్మ ఇంట్లో జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుణ్ని పల్నాడు పోలీసులు సోమవారం అరెస్ట్
Read Moreమేడ్చల్ కలెక్టరేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు యువతులను రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలుకావడంతో వెంటనే వారిని
Read Moreపల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల విద్యాశాఖధికారి లక్ష్మీబాయి లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డారు.గతంలో ఈమె అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.దాదాపు 8 ఏళ్లకు పైగా ఆమె ఈ పదవిలో
Read Moreకోనసీమ జిల్లా అయినవిల్లి వినాయకస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఒక విచిత్రమైన పూజ ద్వారా కొత్తగా వార్తల్లోకెక్కింది. చదువులనిచ్చే గణపతిని లక్ష పెన్నులతో పూజించి,
Read Moreతెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. గత ప్రభుత్వంలో కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉండేదన్నారు. రేవంత్ రెడ్డి
Read Moreకిరణ్ రాయల్ కేసులో ప్రధాన బాధితురాలిగా ఉన్న లక్ష్మీ ని రాజస్థాన్ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య సోమవారం అరెస్ట్ చేశారు.తిరుపతిలో ఆమె నివాసంలో ప్రెస్ మీట్
Read Moreభారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహా కుంభమేళా వెళ్లారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం లో ఆమె పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ఆలయంలో
Read Moreసౌత్ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టబాస్కో రాష్ట్రంలో 48 మందితో ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగి
Read More