News

Home Page SliderNational

మహాకుంభమేళాకు ముకేశ్‌ అంబానీ ఫ్యామిలీ

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు ఇంకా తరలివస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNational

2ల‌క్ష‌ల కోళ్ళు మృతి…ఎలా జ‌రిగిందంటే?

ఉభ‌య గోదావ‌రిని ఫ్లూ వైర‌స్‌ వ‌ణికిస్తుంది.బ‌ర్డ్ ఫ్లూ ప్ర‌తీ ఒక్క‌రికి తెలిసిన వ్యాధే అయిన‌ప్ప‌టికీ ..అది ప‌దేళ్ల‌కోసారి ఇలా విరుచుకుప‌డుతుంటుంది. ప్ర‌స్తుతం ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌లు

Read More
Home Page SliderTelangana

గచ్చిబౌలిలో దొంగలు కలకలం

గచ్చిబౌలిలో అర్ధరాత్రి దొంగలు కలకలం రేపారు. కొండాపూర్ వెస్సేల్లా ఉడ్స్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలోకి చొరబడిన గ్యాంగ్ పలు విల్లాల్లోకి ప్రవేశించి డోర్లు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు.

Read More
Home Page SliderNationalNews AlertTrending Today

కుంభమేళాలో అంబానీ ఫ్యామిలీ..

మాఘ పూర్ణిమ పర్వదినం కారణంగా మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ తాకిడికి ఎన్నడూ లేనంతగా 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే కుంభమేళాకు

Read More
Breaking NewsHome Page SliderTelangana

రాత్రైతే చాలు….రాళ్ల వ‌ర్షం కురుస్తుంది

చేప‌ల వ‌ర్షం చూశాం….వ‌డ‌గ‌ళ్ల వ‌ర్షం చూశాం.కానీ రాళ్ల వ‌ర్షం గురించి వినిగానీ,చూసి ఉండ‌రు.కానీ తెలంగాణాలో ఫ‌స్ట్ టైమ్ ఈ అనుభూతిని చ‌విచూస్తున్నారు ప్ర‌జ‌లు. రాత్రయితే ఇళ్ల‌పై రాళ్ల

Read More
Andhra PradeshHome Page Slider

ఎస్సై కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీస్ స్టేషన్ లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్సె ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి కుటుంబానికి తోటి మిత్రులు అండగా నిలిచారు.

Read More
Breaking NewsHome Page SliderNationaltelangana,

రికార్డు స్థాయిలో ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.ఒక్క రోజులో…అందునా కేవ‌లం 6 గంట‌ల వ్య‌వ‌ధిలో 10 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1,018 పాయింట్ల నష్టంతో

Read More
Home Page SlidermoviesNationalNews Alert

విజయ్ దేవరకొండ చిత్రానికి స్టార్ హీరోల వాయిస్..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వీడీ 12’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తోంది. ఈ చిత్ర టీజర్ రేపు విడుదల కానుంది. అయితే పాన్

Read More
Home Page SliderLifestyleNationalNews Alert

యుద్ద విమానం నడిపిన కేంద్రమంత్రి

ఏపీకి చెందిన కేంద్ర పౌర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానాన్ని నడిపి రికార్డు సృష్టించారు. ఏరో ఇండియా-2025లో స్వదేశంలో తయారు చేసిన HJT-36 యశస్

Read More
Home Page SliderTelangana

కల్లులో పురుగు మందు కలిపాడు.. తర్వాత ఏమైందంటే..

ఓ వ్యక్తి తనకు కాకుండా.. మరో ఒకరికి ఎక్కువ కల్లు అవుతుందనే కోపంతో కల్లుకుండలోనే పురుగుమందు కలిపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కూసుమంచి

Read More