News

Home Page SliderTelangana

ఆ ఐకానిక్‌ భవనం ఇక కనిపించదు!

సికింద్రాబాద్‌ అంటే గుర్తుకు వచ్చేది రైల్వే స్టేషన్‌ భవన నమూనా. నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ భవనాలను ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేశారు. దీంతో

Read More
Home Page SliderNationalNews AlertPolitics

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం అప్పుడే..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన బీజేపీ పార్టీ ఇంకా సీఎం ఎవరనే విషయం తేల్చలేదు. నూతన సీఎం ఎంపికపై బీజేపీ నేతలు ఈ నెల

Read More
Home Page SliderNational

ఒకే వేదికపై జియో, డిస్నీప్లస్ హాట్ స్టార్

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనమయ్యాయి. ఈ యాప్ కు ‘జియో హాట్ స్టార్’ అని పేరు పెట్టారు. ఇలా

Read More
Andhra PradeshcrimeHome Page SliderNews Alert

మదనపల్లెలో యాసిడ్ దాడి.. హోంమంత్రి ఆగ్రహం

మదనపల్లెకు చెందిన గణేష్ అనే వ్యక్తి గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించపోవడంతో ఆమె తలపై కత్తితో పొడిచి, ముఖంపై యాసిడ్ దాడి

Read More
Andhra PradeshHome Page Slider

తండేల్ లో అసలైన ప్రేమికులు వీరే..

తండేల్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా కె. మత్స్యలేశం గ్రామంలో

Read More
Home Page SliderNationalNews AlertPolitics

మణిపూర్‌లో అందుకే రాష్ట్రపతి పాలన

గత కొన్నాళ్లుగా జాతుల మధ్య అల్లర్లతో అట్టుడికి పోయింది మణిపూర్‌. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయాలంటూ ఎప్పటి నుండో డిమాండ్లు వస్తున్నాయి. ఎట్టకేలకు ఇటీవల

Read More
Andhra PradeshHome Page Slider

తులసిబాబు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తులసిబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం

Read More
BusinessHome Page SliderInternationalNews Alert

మస్క్ పిల్లలకు ప్రధాని మోదీ ఏమిచ్చారంటే..

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  ప్రధాని మోదీ ఆయన కుటుంబాన్ని కలిశారు.

Read More
Home Page SliderNationalNews AlertSpiritual

అయోధ్య రామాలయ పూజారి భౌతికకాయం సరయూలోకి..

అయోధ్య రామాలయ ప్రధానార్చకులు మహంత్ సత్యేంద్ర దాస్(85) రెండురోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని రామానందీ శాఖ ఆచారం ప్రకారం జల సమాధి

Read More
Breaking NewsHome Page SliderNationalSpiritual

ఏనుగుల బీభత్సం..ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

కేరళలోని ఒక ఆలయంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బాణాసంచా పేలుడు వల్ల బెదిరిపోయి భక్తులను తొక్కుకుంటూ పరుగులు తీయడంతో ముగ్గురు భక్తులు మరణించగా, దాదాపు 25 మంది

Read More