News

Home Page SliderTelangana

సీఎం రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది..

సీఎం రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చిందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ బీసీ కాదన్న రేవంత్ వ్యాఖ్యలపై

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

వావివ‌రుస‌లు మ‌రిచాడ‌ని కొడుకును చంపేయించింది

ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి కాకుల‌కు గ‌ద్ద‌ల‌కు వేస్తా… ప్ర‌తీ మ‌నిషికి కోపంలో వ‌చ్చే మాట ఇది. కానీ దీన్ని ఓ త‌ల్లి మాత్రం నిజం చేసి చూపింది.మ‌ద్యం

Read More
Home Page SliderTelangana

తెలంగాణ నుంచి ఆంధ్రకు చనిపోయిన కోళ్ల సరఫరా…

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనను కలిగిస్తోంది. కొన్ని వారాలుగా చాలా ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో కోళ్లకు వైరస్ సోకి పెద్ద ఎత్తున చనిపోవడంతో చికెన్

Read More
Home Page SliderNationalPolitics

కేజ్రీవాల్‌పై విచారణలు షురూ..

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర ప్రభుత్వం విచారణలు షురూ చేసింది. ఇటీవల ఎన్నికలలో ఆప్ పరాజయం పొందడంతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

రమేష్ నాయుడు పై కేసు నమోదు చేయాలి

వాల్మీకి బోయ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినే మాట్లాడి తాడిపత్రికి చెందిన రమేష్ నాయుడు పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వాల్మీకి బోయ‌ల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయ‌కులు అనంత‌పురం జిల్లా

Read More
Breaking NewscrimeHome Page SliderNational

వాళ్ల‌ను మా రాష్ట్రంలో దించొద్దు

అమెరికాలో ఉన్న అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను ద‌శ‌ల‌వారీగా ఆదేశ ప్ర‌భుత్వం ఇండియాకు పంపుతుంది.అది కూడా ఎంతో గౌర‌వంగా పంపుతుంది. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై ఎలాంటి శిక్ష‌లు విధించ‌కుండానే పంపుతుంది.విమానాల్లో ఎంచ‌క్కా

Read More
Home Page SlidermoviesNational

మ్యూజిక్ డైరక్టర్‌కు బాలయ్య రూ.2 కోట్ల కారు గిఫ్ట్

టాలీవుడ్ హీరో బాలకృష్ణ మ్యూజిక్ డైరక్టర్ తమన్‌ను భారీ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. దాదాపు రూ.2 కోట్ల విలువ గల పోర్షా కయెన్  కారును ప్రేమతో

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

న‌కిలీ ఏసిబి ఉచ్చులో ఎమ్మార్వో

యాదాద్రి జిల్లా రాజాపేట తహశీల్దార్‌కు ఓ న‌కిలీ ఏసిబి అధికారి కుచ్చుటోపి పెట్టాడు.ఏసీబీ అధికారిని అంటూ తహశీల్దార్‌ దామోదర్‌కు ఫోన్ చేసి ప‌లు విష‌యాలు లేవ‌నెత్తాడు.దాంతో కంగుతిన్న

Read More
Home Page SliderNational

యూపీలో ఘోర ప్రమాదం..10 మంది మృతి

యూపీలోని మీర్జాపూర్- ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డుపై వెళ్తున్న బస్సును ఒక బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది

Read More
Home Page SliderTelangana

నీళ్ల కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుదాం

సంగారెడ్డి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం

Read More