News

BusinessHome Page SliderNews AlertTelangana

తాజ్ హోటల్‌కు జీహెచ్‌ఎంసీ షాక్

ప్రపంచ ప్రసిద్ధమైన తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కి హైదరాబాద్‌లో షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత

Read More
Home Page SliderNationalNews AlertPolitics

మంత్రికి రెండేళ్ల జైలుశిక్ష

మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ పార్టీ నేత మాణిక్ రావు కొకఠేకు, అతని సోదరునికి నాసిక్ కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.50 వేల జరిమానా విధించింది.

Read More
Home Page SliderNews AlertPoliticsTelangana

కోర్టుకి హాజరైన ముఖ్యమంత్రి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లపై అనుచిత

Read More
Home Page SliderPoliticsTelangana

‘గత ఏపీ ప్రభుత్వ జలదోపిడీకి బీఆర్‌ఎస్ సహకారం’..మంత్రి సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు నీళ్లు రాలేదు కానీ బీఆర్‌ఎస్ నేతల జేబులు నిండాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సచివాలయంలోని మీడియా సమావేశంలో

Read More
Home Page SliderTelangana

రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం..

రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల పరిసర ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో ఇప్పటి వరకు ఎండలతో

Read More
Home Page SliderTelangana

కేటీఆర్ అండతోనే మర్డర్ : మృతుడి భార్య

కాళేశ్వరం అవకతవకల వ్యవహారంలో రాజలింగమూర్తి కేసు గెలిస్తే తమ ఆటలు సాగవనే తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య సరళతో పాటు అతడి కూతురు, అన్న

Read More
Home Page SliderTelangana

ఏసీబీ వలలో చిక్కిన తెలంగాణ ఎస్సీ,ఎస్టీ సెల్‌ జీఎం

హైదరాబాద్ లోని మాసబ్‌ ట్యాంక్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ జీఎం ఆనంద్‌ కుమార్‌ ఏసీబీకి

Read More
crimeHome Page SliderTelangana

‘అతని హత్యను బీఆర్‌ఎస్‌కు అంటగడుతున్నారు’..మాజీ ఎమ్మెల్యే

మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి అనే వ్యక్తి బుధవారం హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనలో పూర్తి

Read More
Home Page SliderTelangana

ఈ నెల 23న కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం

ఈ నెల 23న హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్

Read More
Home Page SliderTelangana

నిద్రలో గురక రాకుండా చేస్తామని ప్రాణం తీశారు..

నిద్రలో గురక రాకుండా చికిత్స చేస్తామని వైద్యులు ప్రాణం తీశారని మృతుడు బంధువులు ఆరోపించారు. ఈ ఘటన సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగింది. కొండాపూర్

Read More