‘SLBC టన్నెల్ ప్రమాదం ఎలా జరిగిందంటే’..మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట SLBC టన్నెల్ ప్రమాదం జరిగిన వెంటనే ప్రత్యేక విమానంలో నీటిపారుదల మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు హుటాహుటిన సందర్శించారు.
Read More