News

NationalNews

రెండు నిండు ప్రాణాలు తీసిన కిస్ ఎమోజి

జీవితాంతం తోడూనీడగా సాఫీగా సాగాల్సిన సంసారాలు వివాహేతర సంబంధాలతో విచ్ఛిన్నం అవుతున్నాయి. ఏకంగా జీవిత భాగస్వాములనే బలిదీసుకొనే స్థాయికి దిగజారుతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాలు

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

జ‌ల్ మంత్రికి తెలంగాణా నీటి గోస‌

కృష్ణా, గోదావ‌రి న‌ది జ‌లాల‌కు సంబంధించి తెలంగాణ ప్ర‌యోజ‌నాలు కాపాడాల‌ని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా

Read More
Home Page SliderNationalNews AlertPolitics

ధనుంజయ్ ముండే రాజీనామా ఇందుకే..

మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి ధనంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీడ్ జిల్లాలోని సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో మంత్రి

Read More
Home Page SliderNational

జేసీబీని డ్రైవ్‌ చేసిన బాలుడు.. తర్వాత ఏమైందంటే..

ఓ మైనర్ బాలుడు జేసీబీని డ్రైవ్ చేశాడు. అది కాస్తా అదుపు తప్పి రోడ్డుపై ఉన్న జేసీబీతో ఢీకొట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది.

Read More
Home Page SlidermoviesNational

పవన్ చిత్రానికి ఇది పోటీ రాదు..నాగవంశీ

టాలీవుడ్ నిర్మాత నాగవంశీ తాజా చిత్రం మ్యాడ్ స్క్వేర్‌ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. తమ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలనుకుంటున్నామని  పేర్కొన్నారు. ఒకవేళ పవన్ నటించిన

Read More
Home Page SliderTelangana

బొట్టు పెట్టుకున్నారని విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్

తెలంగాణ లోని పెద్ద అంబర్ పేట్ కండర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాష్టీకానికి విద్యార్థులకు తీవ్ర గాయాలపాలయ్యారు. విద్యార్థులు బొట్టు పెట్టుకొని స్కూల్‌కి ఎలా వచ్చారని ప్రిన్సిపల్

Read More
Andhra PradeshHome Page SliderPolitics

చంద్రబాబు, పవన్ చర్చలు..నాగబాబుకు కీలక పదవి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చాలాసేపు చర్చలు జరిపారు. పలు అంశాలపై చర్చించిన వీరిద్దరూ ఎమ్మెల్యేల కోటా

Read More
Andhra PradeshHome Page Slider

తిరుమలలో మరోసారి చిరుత పులి కలకలం..

తిరుమల జనావాసాల్లోకి చిరుతల సంచారం పెరిగిపోతోంది. దీంతో ప్రజలంతా ఏ పక్క నుంచి ఏ ప్రమాదం పుంజుకోవస్తోందని బిక్కు బిక్కుమంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నివసిస్తున్నారు.

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

ఎగ్జామ్స్ ఫోబియాతో సూసైడ్‌

పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోన‌నే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది.మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన హాసిని

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

ఏటిఎంకి నిప్పు పెట్టిన దుండ‌గులు

ఏటిఎం చోరీలు మ‌ళ్లీ వెలుగు చూస్తున్నాయి.గ‌తంలో బీహార్ కే ప‌రిమిత‌మైన ఏటిఎం దొంగ‌త‌నాలు ద‌క్షిణ భార‌త రాష్ట్రాల‌కు ఎగ‌బాకాయి.కొన్నాళ్లు పాటు స్థ‌బ్దుగా ఉన్న ఏటిఎం చోరీలు మ‌ళ్లీ

Read More