News

BusinessHome Page SliderNationalNews AlertTrending Today

వేగంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలు ……!

ప్రస్తుతం బంగారం మరియు వెండి ధరలు అనేక సంవత్సరాల తర్వాత ఆల్‌టైం రికార్డ్‌లకు చేరాయి. ఒకప్పుడు సామాన్యుల‌కు అందుబాటులో ఉండే ధరలు ఇప్పుడు ఎగురుతున్నాయి. బంగారం ధరల

Read More
Home Page SliderTelangana

వాహనదారులకు శుభవార్త..

హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నగరంలో 31 ఫ్లై ఓవర్లు నిర్మించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి

Read More
Home Page SliderTelangana

బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా

బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొనలేదు. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత గైర్హాజరయ్యారు. ఇటీవల గవర్నర్ స్పీచ్ కు సభకు

Read More
Home Page SliderInternational

మెగాస్టార్ కి ముద్దు పెట్టిన మహిళ

మెగాస్టార్ చిరంజీవికి ఓ మహిళ ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఫొటో వైరల్ గా మారింది. అసలు విషయమేమిటంటే.. యూకే పార్లమెంట్ లో లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు

Read More
Breaking NewsHome Page SliderTelangana

తెలంగాణ బ‌డ్జెట్‌లో ఏ రంగానికి ఎంతెంత‌?

ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను బుధ‌వారం ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం రూ.3 లక్షల కోట్లుగా అంచ‌నా వేశారు.

Read More
HealthHome Page SliderInternationalLifestyleviral

‘మమ్మీ బ్రెయిన్’ అంటే తెలుసా..?

‘ఈ పిల్లలతో వేగలేకపోతున్నాం..ఒక్క క్షణం విశ్రాంతి లేదు’. అంటూ ప్రేమగా విసుక్కుంటుంటారు చిన్న పిల్లల తల్లిదండ్రులు. ఈ విషయంలో నిజంగానే పిల్లల్ని పెంచడం అంత కష్టమా? అనే

Read More
Andhra PradeshHome Page Slider

ఘోరం.. మైనర్‌ బాలికపై గ్యాంగ్ రేప్

ఎన్ని చట్టాు వచ్చినా, ఎన్ని శిక్షలు విధించిన దేశంలో మహిళలు, బాలికలు, చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కొందరు కామాంధులు కాటేస్తున్నారు.

Read More
Home Page SliderTelangana

రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్‌ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో

Read More
accidentHome Page SliderNationalNews Alert

ఐటీ ఉద్యోగుల బస్‌కు అగ్నిప్రమాదం..4గురు మృతి

పుణెలోని హింజెవాడీ ఐటీ పార్క్ వద్ద ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న మినీ బస్సు తగలబడడం సంచలనం కలిగించింది. హఠాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Read More
Breaking NewsHome Page SliderTelangana

బీ.ఆర్‌.ఎస్‌. వినూత్న నిర‌శ‌న‌

రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎండిన వరిపంటను ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీ, మండలికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండిపోతోందని

Read More