News

crimeHome Page SliderNationalNews Alert

కశ్మీరు లోయలో కాల్పుల కలకలం

పచ్చటి కశ్మీరు లోయ మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. జమ్ముకశ్మీరులోని పహల్గామ్‌లో బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన భార్య

Read More
Home Page SliderNational

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై…?

వైసీపీ పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానంలో తమిళనాడు స్టేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కు పంపించే అవకాశం కనిపిస్తోంది.

Read More
Andhra PradeshHome Page Slider

దేవుడు పిలిచాడని ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్

ఓ వృద్ధుడు దేవుడు పిలిచాడని ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో మంగళవారం ఆలస్యంగా వెలుగు

Read More
Home Page SliderTelangana

షాప్ యజమానిపై బాలుడు పోలీస్ కంప్లైంట్

బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని అమ్మిన షాప్ యజమానిపై ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో జరిగింది.

Read More
Home Page SliderInternationalTrending Todayviral

అమెరికన్లకు ట్రంప్ గుడ్‌న్యూస్..

అమెరికన్లకు ట్రంప్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. వారు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి సరికొత్త పథకాలు ప్రవేశపెట్టింది. బేబీ బోనస్ పేరుతో బిడ్డ పుట్టిన వెంటనే

Read More
Breaking NewsHome Page SliderNewsTelanganatelangana,

ములుగు జిల్లాలో హై టెన్షన్..

తెలంగాణలోని ములుగు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. అక్కడ కర్రెగుట్టలో భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం రావడంతో రెండువేల మంది భద్రతా దళాలతో తెలంగాణ, ఛత్తీస్

Read More
BusinessHome Page SliderNationalNews Alert

పదేళ్ల వయసుంటే చాలు..

పదేళ్లు దాటితే చాలు ఇకపై పిల్లలే వారి బ్యాంక్ ఖాతాలను సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చంటూ రిజర్వ్ బ్యాంక్ తాజాగా అనుమతినిచ్చింది. పదేళ్లు దాటిన పిల్లలు వారికి సంబంధించిన

Read More
Home Page SliderNational

ఈ మూడు రోజులు జాగ్రత్త..

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతూ.. సాయంత్రం కాగానే ఉక్కపోత వేసి పలుచోట్ల ఒక్కసారిగా వర్షం పడుతోంది. అయితే..

Read More
Home Page SliderNewsTelanganatelangana,Trending Today

ఇంటర్ ఫలితాలు విడుదల..

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మూల్యాంకనం పూర్తి కావడంతో నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. మార్చి 5 నుండి 25 వరకూ

Read More
Andhra PradeshHome Page Slider

ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని

ఓ స్మార్ట్ ఫోన్ టీచర్ స్టూడెంట్ మధ్య చిచ్చు పెట్టింది. ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్‌ని బూతులు తిడుతూ ఓ విద్యార్థిని చెప్పుతో కొట్టింది. ఈ ఘటన

Read More