కశ్మీరు లోయలో కాల్పుల కలకలం
పచ్చటి కశ్మీరు లోయ మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. జమ్ముకశ్మీరులోని పహల్గామ్లో బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన భార్య
Read Moreపచ్చటి కశ్మీరు లోయ మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. జమ్ముకశ్మీరులోని పహల్గామ్లో బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన భార్య
Read Moreవైసీపీ పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానంలో తమిళనాడు స్టేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కు పంపించే అవకాశం కనిపిస్తోంది.
Read Moreఓ వృద్ధుడు దేవుడు పిలిచాడని ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో మంగళవారం ఆలస్యంగా వెలుగు
Read Moreబొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని అమ్మిన షాప్ యజమానిపై ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో జరిగింది.
Read Moreఅమెరికన్లకు ట్రంప్ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. వారు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి సరికొత్త పథకాలు ప్రవేశపెట్టింది. బేబీ బోనస్ పేరుతో బిడ్డ పుట్టిన వెంటనే
Read Moreతెలంగాణలోని ములుగు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. అక్కడ కర్రెగుట్టలో భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం రావడంతో రెండువేల మంది భద్రతా దళాలతో తెలంగాణ, ఛత్తీస్
Read Moreపదేళ్లు దాటితే చాలు ఇకపై పిల్లలే వారి బ్యాంక్ ఖాతాలను సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చంటూ రిజర్వ్ బ్యాంక్ తాజాగా అనుమతినిచ్చింది. పదేళ్లు దాటిన పిల్లలు వారికి సంబంధించిన
Read Moreతెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతూ.. సాయంత్రం కాగానే ఉక్కపోత వేసి పలుచోట్ల ఒక్కసారిగా వర్షం పడుతోంది. అయితే..
Read Moreతెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మూల్యాంకనం పూర్తి కావడంతో నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. మార్చి 5 నుండి 25 వరకూ
Read Moreఓ స్మార్ట్ ఫోన్ టీచర్ స్టూడెంట్ మధ్య చిచ్చు పెట్టింది. ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్ని బూతులు తిడుతూ ఓ విద్యార్థిని చెప్పుతో కొట్టింది. ఈ ఘటన
Read More