వారిని పట్టిస్తే రూ.20 లక్షలు రివార్డ్
పహల్గామ్ ఉగ్రవాదులను పట్టుకోవడానికి కశ్మీర్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తాజాగా ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ విషయం ప్రకటించారు.
Read Moreపహల్గామ్ ఉగ్రవాదులను పట్టుకోవడానికి కశ్మీర్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తాజాగా ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ విషయం ప్రకటించారు.
Read Moreపాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ విధించిన ఆంక్షల కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. పాక్ స్టాక్
Read Moreభారత్-పాక్ మధ్య వివాదం ముదురుతోంది. పాక్ కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వెంబడి నేటి తెల్లవారుజాము నుండి కాల్పులకు తెగబడింది. భారత భద్రతా బలగాలు కూడా ఎదురుదాడి
Read Moreజమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి పర్యటకులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఘటన తర్వాత కేవలం 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది శ్రీనగర్ ను వీడినట్లు
Read Moreకాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ నేత కేటీఆర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే చంద్రబాబుకి కేటీఆర్ వల
Read Moreఉగ్రదాడి ఘటనపై భారత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పాక్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ
Read Moreకర్ణాటక సిరిగుప్ప నుండి శ్రీశైలం వెళ్తున్న బస్సు చిన్నారుట్ల వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో కొండకు ఢీకొట్టింది. దీంతో 20 మందికి గాయాలయ్యాయి. చెట్టుకు ఢీకొనడంతో లోయలో
Read Moreపహల్గాం దాడి ఘటనతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు చేస్తున్న సమయంలో భారత్ కూడా టిట్ ఫర్ టాట్ ఇచ్చింది.
Read Moreపహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది. తాజాగా పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లెఘారీ ఒక సోషల్ మీడియాలో తన
Read Moreఓ యువకుడిని స్తంభానికి కట్టేసి, బెల్టుతో పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వినోద్ మిశ్రా దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్లోని ముంగ్రా బాద్షాపూర్ పోలీస్
Read More