News

BusinessHome Page SliderNationalNews Alert

ఇంటర్నెట్, వైఫై లేని ఫోన్లు, టీవీలు..గుడ్ న్యూస్ చెప్పిన సంస్థలు

ఎలాంటి ఇంటర్నెట్, వైఫై కనెక్షన్స్ లేకుండా టీవీలు, మొబైల్స్ పనిచేసేలా చేయడానికి ఒక సరికొత్త టెక్నాలజీతో ముందుకొస్తున్నాయి హెచ్‌ఎండీ, లావా ఇంటర్నేషనల్ సంస్థలు. గతంలో నోకియా మొబైల్స్‌ను

Read More
Home Page Sliderhome page sliderNational

48 టూరిస్టు కేంద్రాల మూసివేత

జమ్మూకశ్మీర్ లోని పహెల్గాం దాడి తర్వాత 48 టూరిస్టు కేంద్రాలు మూతపడ్డాయి. మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Read More
Home Page SliderNewsPoliticsTelanganatelangana,

మిస్ వరల్డ్ పోటీలపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ పోటీల ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.

Read More
Andhra PradeshHome Page SliderNews AlertPolitics

‘పాక్ కోసం మాట్లాడేవాళ్లని అక్కడికే పంపిస్తాం’..పవన్ కళ్యాణ్

పాకిస్తాన్‌ అనుకూల రాజకీయ నాయకులు అక్కడికే వెళ్లిపోవచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మతం పేరుతో మనుషుల్ని పిట్టలు కాల్చినట్లు కాల్చేసినా పాకిస్తాన్‌కు అనుకూలంగా కొందరు

Read More
Andhra Pradeshhome page sliderHome Page Slider

విశాఖలో పాకిస్తానీ కుటుంబం..

ఏపీలోని విశాఖలో నివసిస్తున్న పాకిస్తానీ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. భర్త, పెద్ద కుమారుడికి పాకిస్తాన్, భార్య, చిన్న కుమారుడికి భారత పౌరసత్వం ఉంది. కుమారుడి ఆరోగ్యం సరిగాలేదని,

Read More
Andhra PradeshHome Page SliderNews AlertPolitics

అమరావతికి ఎదురులేకుండా చేస్తా..

అమరావతిని రాజధాని నగరం కాకుండా ఇక ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. అమరావతికి పూర్తి చట్టబద్దత కలిగేలా పఠిష్టంగా పార్లమెంట్‌లో చట్టం

Read More
Home Page Sliderhome page sliderTelangana

బెడిసికొట్టిన ప్లాన్.. భర్త సేఫ్, ప్రియుడు మృతి

ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేయాలని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ కాస్తా బెడిసికొట్టింది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి మార్కెట్‌లో చోటు

Read More
crimeHome Page SliderTelanganatelangana,viral

మాయమాటలతో రెండో భర్తకు రూ.2 కోట్ల టోకరా..

హైదరాబాద్‌లోని టోలిచౌకీ సబ్జా కాలనీకి చెందిన సయ్యద్ హుస్సేన్ (38) అనే వ్యాపారవేత్త నిలువునా మోసపోయాడు. మాయమాటలు చెప్పి, అబద్దాలతో అతనని రెండవపెళ్లి చేసుకుని రూ. 2

Read More
home page sliderHome Page SliderNational

పోలీస్ స్టేషన్ కు వెళ్లిన చిరుతపులి

అడవిలో ఉండే చిరుతపులి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లో దర్శనమిచ్చింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా పోలీస్ స్టేషన్‌లోకి చిరుతపులి వెళ్ళింది. స్టేషన్ మొత్తం తిరిగి ఎవరు లేకపోవడంతో

Read More
home page sliderHome Page SliderTelangana

ఆదుకోండి.. లేదా నా కొడుకును చంపేయండి..

కాళ్లూ, చేతులు చచ్చుబడిన కొడుకును ఓ తల్లి 30 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రభుత్వ సాయాన్ని అర్థిస్తూ జనగామ కలెక్టరేట్‌కు వెళ్లింది. ఎవరూ స్పందించకపోవడంతో కన్నీటిపర్యంతమైంది.

Read More