News

Andhra PradeshHome Page SliderNews AlertPolitics

లిక్కర్ కేసులో అన్నదమ్ముల సవాల్..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజకీయ అన్నదమ్ములు కేశినేని నాని, చిన్నిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన వారిద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ

Read More
Home Page SliderTelangana

వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి

విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ కొక్కిలిగడ్డ సూర్యనారాయణ మృతి చెందారు. కడుపునొప్పితో వచ్చిన తమకు సరైన వైద్యం అందించలేదని

Read More
Breaking NewscrimeHome Page SliderInternational

ఈ క్షిపణి ప్రయోగంతో పాక్ నవ్వులపాలు

పాకిస్తాన్ పహల్గాం దాడి తర్వాత యుద్ధ భయంతో విపరీత చర్యలకు పాల్పడుతోంది. కవ్వింపు చర్యలలో భాగంగా పాక్ సైన్యం క్షిపణి పరీక్ష చేసింది. బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించినట్టు

Read More
home page sliderTelangana

ఈ నెల 5న రాష్ట్రానికి నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 5న తెలంగాణకు వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.5,416 కోట్లతో 26

Read More
Home Page SliderNews AlertTelanganatelangana,

కర్రెగుట్టలో హై టెన్షన్..బేస్ క్యాంపుల ఏర్పాటు

కర్రెగుట్టల్లో 12వ రోజు ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ధోబే, నీలంసరాయి కొండల్లో బేస్‌ క్యాంప్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. కర్రెగుట్టలను ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

Read More
home page sliderTelangana

పహల్గామ్ ఉగ్రదాడి అమెరికాకు ముందే తెలుసు..

పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి అమెరికాకు ముందే తెలుసు అని కేఏ పాల్ బాంబు

Read More
Home Page SlidermoviesNationalviral

అంత్య క్రియల్లో పాల్గొన్న జాన్వీకపూర్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తన నానమ్మ అంత్యక్రియలలో పాల్గొన్నారు. తన తండ్రి బోనీ కపూర్ తల్లి నిర్మల్ కపూర్ అనారోగ్య సమస్యలతో 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

Read More
Andhra PradeshHome Page SliderNews AlertSpiritual

ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్..టీటీడీ కొత్త విధానం

భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు టీటీడీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. తిరుమల, తిరుపతిలో క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసింది. టీటీడీ పనితీరును భక్తుల ద్వారా తెలుసుకునేందుకు వాట్సాప్‌ ఫీడ్‌బ్యాక్‌ విధానం

Read More
home page sliderNational

తెలంగాణ నుంచి కేదార్ నాథ్ వెళ్లే వారికి గుడ్ న్యూస్..

చార్ ధామ్ యాత్రలో భాగంగా జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. అయితే

Read More
home page sliderTelangana

రాంగ్ రూట్ వెళ్లిన వారిపై కొత్త రూల్..

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టడంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ ను అరికట్టేందుకు ఓ వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెచ్చారు.

Read More