News

Home Page SliderInternationalNewsPoliticsTrending Today

‘ట్రంప్ పై వ్యాఖ్యలపై చింతిస్తున్నా’..మస్క్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఎలాన్ మస్క్ దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను లక్ష్యంగా

Read More
Home Page SliderNationalSportsviral

‘ఇంగ్లండ్ టూర్‌లో శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు ..?’ మండిపడ్డ గంగూలీ

ఇంగ్లండ్, భారత్ మధ్య జూన్ 20 నుంచి అయిదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్

Read More
home page sliderNationalSports

మేం అమ్మకానికి సిద్ధంగా లేం’..ఆర్సీబీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని విక్రయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ ఫ్రాంఛైజీ యాజమాన్య కంపెనీ డియాజియో స్పందించింది. ఫ్రాంఛైజీని అమ్ముతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది.

Read More
Home Page SliderNewsPoliticsTelangana

కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరు

కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా, మాజీ ముఖ్యమంత్రి మరియు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు (కేసీఆర్) నేడు విచారణకు హాజరయ్యారు.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్

Read More
BusinessHome Page SliderNationalNews Alert

యూపీఐ చెల్లింపులపై ఛార్జీల పెంపు

దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే పెద్ద మొత్తాల లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎం‌డీఆర్)

Read More
Home Page SlidermoviesPoliticsTelangana

సినిమా హబ్‌గా హైదరాబాద్

చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించి, దేశవిదేశాల నుండి సినిమా నిపుణులను ఆకర్షించేలా హైదరాబాద్‌ను ప్రధాన సినిమా నగరంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని

Read More
Home Page SliderNewsTelangana

బోనాల ఉత్సవాలకు అంతా సిద్ధం… ఈసారి ఏకంగా రూ .20 కోట్లు

హైదరాబాద్‌లో జరుగనున్న ప్రసిద్ధ బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈసారి రూ. 20 కోట్లు కేటాయించింది. మంగళవారం మంత్రి కొండా సురేఖ అన్ని శాఖల అధికారులతో

Read More
crimeHome Page SliderNationalviral

భర్త హత్యకు 20 లక్షల సుపారీ ఇచ్చిన భార్య

మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజా రఘువంశీని చంపించేందుకు భార్య సోనమ్‌ రూ.20 లక్షల సుపారీ ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

Read More
BusinessHome Page SliderNationalNews Alert

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాక్ ..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. అదేంటంటే ఈ బ్యాంకులో డిపాజిట్‌పై వడ్డీరేట్లను గణనీయంగా తగ్గిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ

Read More
Home Page SliderNationalNewsPolitics

ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే సంచలన లేఖ

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో

Read More