Breaking News

Get latest World Breaking news, Top Stories, Global Affairs

Breaking Newshome page sliderHome Page SliderInternational

శ్రీలంకలో వరదలతో 56 మంది మృతి

శ్రీలంకలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలకు అతలాకుతలంగా మారింది. దిత్వా తుపాన్ ప్రభావంతో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 56 మంది మృతి చెందారని ప్రభుత్వ విపత్తు

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

కోకాపేటలో కోట్లలో భూముల ధరలు

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలో ఉన్న కోకాపేట భూముల ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతున్నాయి. కో అంటే నిజంగానే “కోట్లు” పలుకుతున్నాయని తాజా ఈ-వేలం నిరూపించింది.

Read More
Breaking Newshome page sliderHome Page Slider

త్వరలో భారత్ బంగారం ధరలు నిర్ణయిస్తుంది

ఢిల్లీ : వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో గోల్డ్ మైనింగ్ కీలక పాత్ర వహించబోతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజనల్ సీఈఓ సచిన్ జైన్ పేర్కొన్నారు.

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

నా పదవీకాలం పూర్తయిన తర్వాతే బయటపడింది

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

బీసీలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి

. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. హనుమకొండలో శుక్రవారం

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

పిల్లలకు అన్నం పెట్టలేని చేతకాని ప్రభుత్వం

అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు నడుపుతున్నామని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముందుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పురుగులు లేని అన్నం పెట్టాలని మాజీ

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు జోన్ లు

తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దేందుకు సమగ్ర రోడ్‌ మ్యాప్ ఈ డాక్యుమెంట్‌లో ఉండాలని

Read More
Breaking Newshome page sliderHome Page SliderNational

యువతకు డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణ

భారతదేశంలో అట్టడుగు వర్గాల యువతకు భవిష్యత్‌ తరపు డిజిటల్‌ నైపుణ్యాలు అందించేందుకు టెక్ దిగ్గజం ఐబీఎం , నాస్కామ్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ ప్రోగ్రాం

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

జీవో 46 పై హైకోర్టు లో విచారణ

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో 46ను

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

మాజీ సర్పంచ్ హత్య కేసు మిస్టరీ వీడింది

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నందిన్నె గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ చిన్నభీమ రాయుడు ప్రాణాలు కోల్పోయారు. మొదట ఈ సంఘటనను

Read More