Breaking News

Get latest World Breaking news, Top Stories, Global Affairs

Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

ఇది ఆరంభం మాత్రమే

పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో సర్పంచ్ తొలి విడత ఎన్నికల

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తా

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌తో అంటకాగుతున్నట్లు తనపై జరుగుతున్న వెకిలి చేష్టలకు

Read More
Breaking Newshome page sliderHome Page SliderNational

ఇండిగోకు ₹58.75 కోట్లు ట్యాక్స్ పెనాల్టీ నోటీసు

విమానయాన సంస్థ ఇండిగోకు భారీగా ₹58.75 కోట్ల పన్ను జరిమానా నోటీసును ఢిల్లీ సౌత్ కమిషనరేట్‌లోని సెంట్రల్ GST అదనపు కమిషనర్ జారీ చేశారు. 2020–21 ఆర్థిక

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

మంత్రి కొండా సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

ముఖ్యమంత్రిది మూడు రూపాయల మైండ్‌సెట్‌

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “మూడు రూపాయల మైండ్‌సెట్‌తో మూడు ట్రిలియన్ ఎకానమీ సాధ్యం కాదు” అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు . ముఖ్యమంత్రి రేవంత్

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

మైసమ్మగూడలో విషాదం: ఇంజినీరింగ్ విద్యార్థి హత్యకు గురి

AP కృష్ణా జిల్లాకు చెందిన శ్రవణ్ సాయి (19) హైదరాబాద్ శివారు మైసమ్మగూడలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. కొద్ది నెలలుగా తన టెన్త్ క్లాస్‌మేట్ అయిన

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

తిరుమల పట్టువస్త్రాల స్కాంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన

తిరుమలలో వెలుగులోకి వచ్చిన పట్టువస్త్రాల స్కాంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే టీటీడీలో జరుగుతున్న అక్రమాలు బయటపడుతున్నాయని

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

300 వార్డుల ముసాయిదా నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరణ, వార్డుల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవల 27 పట్టణ స్థానిక

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNational

భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు

భారత్‌లో గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఈ పెట్టుబడి మొత్తం 17.5 బిలియన్ డాలర్లు అని కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాన

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

ఆరు దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిందన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు పేర్కొన్నారు .

Read More