Andhra Pradesh

Andhra Pradesh political breaking news and latest updates. You can see all breaking political news, AP political gossips and Tdp, Ysrcp, Jenasena and more importantly latest news on the upcoming elections.

Andhra PradeshBreaking NewsHome Page Slider

జ‌గ‌న్ మ‌ళ్లీ ఫైర్ అయ్యాడు

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో స్పందించారు.బుధ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు,డిసిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి వ్యాఖ్య‌లైతే

Read More
Andhra PradeshHome Page Slider

ఇంజక్షన్ వికటించి ఏడు నెలల గర్భిణీ మృతి..

కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. ఇంజక్షన్ వికటించి ఏడు నెలల గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన మచిలీపట్నం నోబుల్ కాలేజ్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో

Read More
Andhra PradeshHome Page SliderPolitics

ఏపీ మహిళలకు శక్తి యాప్..

ఏపీ మహిళలకు పని ప్రదేశాలలో రక్షణ కల్పించే ఉద్దేశంతో కొత్తగా శక్తి యాప్‌ను తీసుకువస్తున్నామని హోం శాఖ మంత్రి అనిత పేర్కొన్నారు. ఈ యాప్‌ను మహిళా దినోత్సవం

Read More
Andhra PradeshHome Page SliderPolitics

చంద్రబాబు, పవన్ చర్చలు..నాగబాబుకు కీలక పదవి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చాలాసేపు చర్చలు జరిపారు. పలు అంశాలపై చర్చించిన వీరిద్దరూ ఎమ్మెల్యేల కోటా

Read More
Andhra PradeshHome Page Slider

తిరుమలలో మరోసారి చిరుత పులి కలకలం..

తిరుమల జనావాసాల్లోకి చిరుతల సంచారం పెరిగిపోతోంది. దీంతో ప్రజలంతా ఏ పక్క నుంచి ఏ ప్రమాదం పుంజుకోవస్తోందని బిక్కు బిక్కుమంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నివసిస్తున్నారు.

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

ఏటిఎంకి నిప్పు పెట్టిన దుండ‌గులు

ఏటిఎం చోరీలు మ‌ళ్లీ వెలుగు చూస్తున్నాయి.గ‌తంలో బీహార్ కే ప‌రిమిత‌మైన ఏటిఎం దొంగ‌త‌నాలు ద‌క్షిణ భార‌త రాష్ట్రాల‌కు ఎగ‌బాకాయి.కొన్నాళ్లు పాటు స్థ‌బ్దుగా ఉన్న ఏటిఎం చోరీలు మ‌ళ్లీ

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

పుష్క‌ర్ ఘాట్‌లో బోటు మునిగి…

రాజమండ్రిలో పెనువిషాదం చోటు చేసుకుంది.గోదావ‌రి న‌దిలో బోటు మునిగి ప‌లువురు గ‌ల్లంత‌య్యారు.రాజ‌మండ్రి స‌మీపంలోని పుష్క‌ర్ ఘాట్ లో ప్ర‌మాద‌వ‌శాత్తు బోటు మునిగిపోయింది.ప్ర‌మాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో ముగ్గురు ప్ర‌యాణిస్టున్న‌ట్లు

Read More
Andhra PradeshHome Page SliderPolitics

మాజీ మంత్రి విడుదల రజనీకి  షాక్..

వైసీపీ నేతలు, మద్దతుదారులు ఒక్కొక్కరిపై కూటమి ప్రభుత్వం చర్యలకు దిగుతోంది. వైసీపీ నేత వల్లభనేని వంశీని ఇప్పటికే అరెస్టు చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి,

Read More
Andhra PradeshHome Page SliderPolitics

 మూడు రాజధానులపై బొత్స కీలక వ్యాఖ్యలు..

గత వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానుల అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ యూటర్న్ తీసుకున్నారు. గతంలో ఈ అంశంపైనే ఎన్నికలకు వెళతాం

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

సివిల్ వివాదాల్లో త‌ల‌దూర్చి ఉద్యోగాలు పోగొట్టుకోవ‌ద్దు

శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఎస్. ఐ .లు గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు.వీరంతా

Read More