కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పై కోడి గుడ్లతో దాడి
విజయవాడలోని ఆంధ్ర రత్నా భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలపై చర్యలు
Read MoreAndhra Pradesh political breaking news and latest updates. You can see all breaking political news, AP political gossips and Tdp, Ysrcp, Jenasena and more importantly latest news on the upcoming elections.
విజయవాడలోని ఆంధ్ర రత్నా భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలపై చర్యలు
Read Moreఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న కిరాణా షాప్ ఇంట్లోకి దూసుకెళ్లింది.
Read Moreఏపీలోని తాడేపల్లిగూడెం ఎన్డీఏ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మరణం కోరుకుంటూ కొందరు బై-ఎలక్షన్లో గెలవాలని భావిస్తున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. “నేను
Read Moreఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా పర్యటన పై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. కృష్ణాజిల్లా గన్నవరంలోని ఉద్దండరాయుని పాలెంలో షర్మిలా బుధవారం పర్యటించనున్నారు. 2015లో ప్రధాని మోడీ
Read Moreపాకిస్తాన్ అనుకూల రాజకీయ నాయకులు అక్కడికే వెళ్లిపోవచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మతం పేరుతో మనుషుల్ని పిట్టలు కాల్చినట్లు కాల్చేసినా పాకిస్తాన్కు అనుకూలంగా కొందరు
Read Moreఏపీలోని విశాఖలో నివసిస్తున్న పాకిస్తానీ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. భర్త, పెద్ద కుమారుడికి పాకిస్తాన్, భార్య, చిన్న కుమారుడికి భారత పౌరసత్వం ఉంది. కుమారుడి ఆరోగ్యం సరిగాలేదని,
Read Moreఅమరావతిని రాజధాని నగరం కాకుండా ఇక ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. అమరావతికి పూర్తి చట్టబద్దత కలిగేలా పఠిష్టంగా పార్లమెంట్లో చట్టం
Read Moreటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు అభిమానులు ఎక్కువే. తెలుగు ప్రేక్షకులకు అభిమానం ఎక్కువైతే గుడి కట్టేయడం కూడా కామనే. ఇలాగే 2023లో సమంతాకు ఏపీలోని బాపట్లలో గుడి
Read Moreఆంధ్రప్రదేశ్ లో నిన్నటి వరకు ఉత్కంఠగా కొనసాగిన విశాఖ, గుంటూరు మేయర్ ఎన్నిక సోమవారం ఏకగ్రీవమైంది. విశాఖపట్నం, గుంటూరు మేయర్ స్థానాలను కూటమి ప్రభుత్వం సొంతం చేసుకుంది.
Read Moreనేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా టాలీవుడ్ నుండి హీరో బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డునందుకోబోతున్నారు. ఈ
Read More