News Alert

NewsNews AlertTelangana

నగరంలో క్యాసినో కలకలం – 8చోట్ల ఈడీ సోదాలు

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలనే సామెతలాగ ఉంది హైదరాబాద్‌కు చెందిన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిల వ్యవహారం. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా కొంతమంది చట్టవిరుద్దమైన చర్యలకు పాల్పడుతున్నారు. ప్రవీణ్,

Read More
NewsNews AlertTelangana

తెలంగాణాలో రాగల 48 గంటలు..వాతావరణ శాఖ అలర్ట్

ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు భారీ వర్షాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. అయినప్పటికీ ఈ వర్షాలు విరామం లేకుండా అడపదడప కురుస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణ

Read More
Andhra PradeshNewsNews Alert

సాయి ప్రియ గాలింపు కోసం రూ.కోటి ఖర్చు..

విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో మిస్ అయిన సాయిప్రియ మిస్సింగ్ మిస్టరి వీడింది.సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీని సవాలుగా తీసుకున్న వైజాగ్ పోలీసులు అహర్నిశలు శ్రమించి ఎట్టకేలకు సాయిప్రియ

Read More
Andhra PradeshNewsNews Alert

తిరుమలలో పాము హల్‌చల్

శ్రీవారి భక్తుల దివ్యధామం, కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తకోటితో పాటు ఎన్నో జంతుజాలాలు కూడా తిరుగాడుతూ ఉంటాయి. కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా దర్శనాలు నిలిపివేసినప్పుడు

Read More
Andhra PradeshNewsNews AlertTelangana

శరవణ బ్రాండ్… 50 ఏళ్ల వయసులో హీరో రోల్

చాలా మంది చిన్నప్పటి మనం అది చేయాలి , ఇది చేయాలి అని కలలుకంటూ ఉంటారు. కొంమంది వాటిని సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తారు , మరికొందరు

Read More
NewsNews AlertTelangana

కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ

తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. నిర్వాసితుల సమస్యలు, వారికి పరిహారం, భూసేకరణ మొదలగు అంశాలపై అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. కాళేశ్వరం టీఆర్‌ఎస్‌కు

Read More
NationalNewsNews Alert

సోనియా గాంధీ ఈడీ విచారణ పూర్తి

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. దీంతో ఈడీ కార్యాలయం నుంచి సోనియా గాంధీ బయటకు వచ్చారు.

Read More
Andhra PradeshNewsNews Alert

సీఎం జగన్‌ను కలిసిన.. ఫ్యూచర్ పైలెట్ జాహ్నవి

పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జాహ్నవి నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా

Read More
Andhra PradeshNewsNews Alert

డబ్బు కోసం యుద్ధం చేస్తున్నా…

గత కొన్నిరోజులుగా కురిసిన కుంభవృష్టిల వల్ల నష్టపోయిన ప్రజలకు ఏపీ సీఎం జగన్ భరోసా కల్పించారు. సెప్టెంబరు నెలలోపు పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

Read More
NationalNewsNews Alert

దేశానికి స్ఫూర్తి… యువతకు దీప్తి… కలామ్‌జీ నిను మరవదు ఈ నేల

“నిద్రలో కనేది కల కాదు. మిమ్మల్ని నిద్రపోనీకుండా చేసేదే అసలైన కల”. ఈమాటలు ఎవరివో గుర్తున్నాయా… మిసైల్‌ మ్యాన్ అని భారతీయులు గర్వంగా పిలుచుకునే సైంటిస్ట్ అబ్దుల్‌కలామ్‌వి.

Read More