News Alert

Andhra PradeshHome Page SliderNews Alert

విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రి

తెలంగాణ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు గురువారం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠ ప్రాంగణంలోని

Read More
Home Page SliderNews AlertTelangana

ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు.. ఇక నుంచి ఆరు పేపర్లే..

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 9, 10 తరగతి

Read More
Home Page SliderNews AlertTelangana

ప్రజ్ఞారెడ్డి లేఖకు స్పందించిన రాష్ట్రపతి

పుల్లారెడ్డి స్వీట్స్‌ యజమాని జి. రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ మెయిల్‌ ద్వారా లేఖ పంపారు. తన మామ జి. రాఘవరెడ్డి,

Read More
Home Page SliderNationalNews Alert

కరోనా టెన్షన్‌.. వచ్చే 40 రోజులు కీలకం

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో దేశంలోనూ మరోసారి కొవిడ్‌ టెన్షన్‌ మొదలైంది. దీంతో అలర్ట్‌ అయిన కేంద్ర ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

ఐక్యమత్యంగా, క్రియాశీలకంగా పని చేయాలి…

2019 సార్వత్రిక ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా పేదల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే పరమావధి పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఐకమత్యంగా

Read More
Home Page SliderNationalNews Alert

ప్రత్యేక హోదా, పోలవరంపై చర్చ.. ప్రధానితో సీఎం జగన్ భేటీ

రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిల విడుదలకు విజ్ఞప్తిప్రధాని మోదీతో ప్రత్యేక భేటీలో ఏపీ సీఎం జగన్ ఏపీ పునవర్విభజన చట్టంలోని అంశాలను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్రానికి సంబంధించిన

Read More
Home Page SliderNews AlertTelangana

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి హైకోర్టులో లభించని ఊరట

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తనపై జరుగుతున్న ఈడీ విచారణను నిలిపివేయాలని కోరుతూ

Read More
Home Page SliderNationalNews Alert

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత..

ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

మెరుగైన పోలీసింగ్‌తో నేరాలను తగ్గించగలిగాం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ ఏడాది క్రైం రేటు తగ్గిందని రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మెరుగైనా పోలీసింగ్‌తో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు.

Read More
Home Page SliderNews AlertTelangana

యాంకరింగ్‌కు సుమ గుడ్‌బై

యాంకర్‌ సుమ గురించి తెలియని తెలుగు ఫ్యాన్స్‌ ఉండరు. 15 ఏళ్లుగా స్టార్‌ యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. స్టార్‌ హీరోల ప్రీ

Read More