News Alert

Andhra PradeshHome Page SliderNews Alert

కేఆర్ సూర్యనారాయణకు  హైకోర్టులో ఊరట

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులలసంఘం ( ఏపీ జి ఈఏ) అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో  బుధవారం  ఊరట లభించింది. జీతాల కోసం ఏపీ గవర్నర్ ను కలిసిన

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

మూడు రాజధానులే మా విధానం : సజ్జల

ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయినందునే సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన తెచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

కడప నుండి బయలుదేరే విమాన సర్వీసులు ఇవే !

కడప  నుండి బయలుదేరే విమాన సర్వీసులు  ప్రజలు ఉపయోగించుకోవాలని కడప ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు. కడప నుండి బయలుదేరే విమాన సర్వీసులను ఆయన ప్రకటించారు. కడప

Read More
Home Page SliderNationalNews Alert

మధ్యప్రదేశ్‌ యూనివర్సిటీపై బాంబు దాడి..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్‌ ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్‌పై బాంబు దాడి జరిగింది. ముసుగు ధరించి గుర్తు తెలియని వ్యక్తి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చి

Read More
Home Page SliderNationalNews Alert

కేంద్రమంత్రి షాట్‌కు కార్యకర్త తలకు గాయం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇటౌరాలో కొత్తగా ఒక స్టేడియాన్ని నిర్మించింది. క్రికెట్‌ స్టేడియాన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించిన

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం

నందమూరి తారకరామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్‌ బొమ్మతో 100 రూపాయల కాయిన్‌ను ఆవిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. పూర్తిగా వెండితో ఈ నాణెంను తయారు చేయాలని నిర్ణయించారు.

Read More
Andhra PradeshHome Page SliderNews Alert

కడప స్టీల్ ప్లాంట్  తో వేలాది మంది కి ఉపాధి:  సీఎం జగన్

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్ ఆకాంక్షించారు. జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ సమక్షంలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో స్టీల్‌

Read More
Home Page SliderNews AlertTelangana

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దు

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ వద్ద నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో రైలును నిలిపివేశారు. అయితే..

Read More
Home Page SliderNews AlertTelangana

కొండగట్టు అంజన్నకు కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా కొండగట్టుకు చేరుకున్న కేసీఆర్‌కు

Read More