News Alert

Andhra PradeshHome Page SliderNews Alert

రేపు విశాఖలో జీ-20 సదస్సు.. గవర్నర్‌ను కలిసిన సీఎం

రేపు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దేశ విదేశీ అతిథులు హాజరుకానున్నారు. ఇప్పటికే చాలా మంది విశాఖ చేరుకున్నారు. కేంద్ర మంత్రులు కూడా ఈ

Read More
Home Page SliderNews AlertTelangana

తెలంగాణపై కేంద్రం పగబట్టింది… మరోసారి కేటీఆర్‌ గరంగరం..

Minister KTR తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఓ శత్రు రాష్ట్రంగా చూస్తుందన్నారు. తెలంగాణలోని గ్రామాల్లో జరిగిన అభివృద్ధికి కేంద్రం అవార్డులు ఇస్తుందన్నారు. అయితే.. 1200 కోట్ల ఉపాధి

Read More
Home Page SliderNews AlertTelangana

TSPSC కీలక నిర్ణయం

TSPSC ఛైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. TSPSCలో పని చేస్తున్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది తమ సెల్‌ ఫోన్లు,

Read More
Home Page SliderNews AlertTelangana

ఖమ్మంలో కోహ్లీ భారీ పెయింటింగ్‌

ప్రముఖ దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి  ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆయన పుట్టిన రోజును కోట్ల అభిమానులు పండుగగా జరుపుకుంటారు.  గత ఏడాది కోహ్లీ

Read More
Home Page SliderNationalNews Alert

సుష్మా స్వరాజ్‌ కుమార్తె పొలిటికల్‌ ఎంట్రీ..

కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్‌ కూతురు బన్సూరీ స్వరాజ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ లీగల్‌ సెల్‌ కో కన్వీనర్‌గా సోమవారం నియమితులయ్యారు.

Read More
Home Page SliderNationalNews Alert

పీఎంయూవై లబ్దిదారులకు కేంద్రం శుభవార్త

పీఎంయూవై లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వంట గ్యాస్‌ సిలిండర్లపై ప్రస్తుతం అందుకుంటున్న సబ్సిడీని మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏడాదిలో 12 సిలిండర్లను

Read More
Home Page SliderNews AlertTelangana

TSPSC పేపర్‌ లీకేజీ కేసులో మరొకరు అరెస్ట్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్‌ చేసిన అధికారులు తాజా మరొకరిని అదుపులోకి

Read More
Home Page SliderNews AlertTelangana

మరోసారి బండి సంజయ్‌కి సిట్‌ నోటీసులు

TSPSC  పేపర్‌ లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌కు సిట్‌ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26న సిట్‌

Read More
Home Page SliderNationalNews Alert

124 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తొలి జాబితా

కర్ణాటకలో ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇంకా నోటిఫికేషన్‌ వెలువడక ముందే రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి.

Read More
Home Page SliderNews AlertTelangana

అగ్ని ప్రమాదంలో ఒకరి సజీవదహనం..

హైదరాబాద్‌లోని బొగ్గుల కుంటలోని ఓ కారు మెకానిక్‌ షెడ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 7 కార్లు దగ్ధం కాగా .. కారులో నిద్రిస్తున్న ఓ

Read More