News Alert

Breaking NewsHome Page SliderNewsNews AlertTelanganaTrending Today

లైన్ ఇన్‌స్పెక్టర్‌ రూ.26 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం..

భద్రాద్రి కొత్తగూడెంలో విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ లైన్ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ రైడ్‌లో దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Read More
Home Page SliderNationalNewsNews Alert

కుప్పకూలిన భవనం.. ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

బెంగళూరులో నిర్మాణంలో ఉన్న 4 అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. భవనం యజమానులు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelangana

4 మంథ్స్‌గా అవమానాలే.. అవమానాలు: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జీవన్ రెడ్డి మరోసారి తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇది తనకు సొంతిల్లు లాంటిదని

Read More
Home Page SliderNews AlertTelanganaTrending Today

గోషామహల్‌లో అర్ధరాత్రి నాలా రోడ్డు భూమిలోకి వెళ్లిన తీరు…

హైదరాబాద్‌‌లోని గోషామహల్‌లోని చాక్నావాడి ప్రాంతంలో నాలా రోడ్డు భూమిలోకి కూరుకుపోయింది. దారుస్సలామ్‌ నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డు మార్గంలో ఫ్లైవుడ్‌ దుకాణం ముందు ఈ సంఘటన చోటు

Read More
Andhra PradeshHome Page SliderNewsNews AlertTrending Today

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో VRSపై చీకటి కోణం…

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు VRSపై యాజమాన్యం సర్వేలు నిర్వహిస్తోంది. VRS కోరుకునే ఉద్యోగి 15 ఏళ్ల సర్వీస్ లేదా 45 ఏళ్లలోపు ఏజ్ ఉండాలని నిబంధన

Read More
NewsNews Alerttelangana,

మంటగలిసిన మానవత్వం..ప్రాణాలతో స్మశానంలో వృద్ధురాలు

కలికాలంలో మానవత్వం మంటగలిసిపోతోందా అనిపిస్తుంటుంది కొన్ని సంఘటనలు చూస్తే. అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ప్రాణాలతో స్మశానంలో వదిలిపెట్టి వెళ్లారు బంధువులు.  ఈ హృదయవిదారక ఘటన

Read More
NationalNewsNews Alert

కశ్మీర్‌లో కాల్పులపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

కశ్మీర్‌లో పాక్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎప్పుడూ పాకిస్తాన్‌లో

Read More
Home Page SliderNews AlertTelanganatelangana,

గ్రూప్‌ 1కి అడ్డు తగిలితే తీవ్ర చర్యలు..టీజీ డీజీపీ

తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష యధావిథిగా జరుగుతుందని, ఈ పరీక్షకు అడ్డుపడితే తీవ్ర చర్యలుంటాయని తెలంగాణ డీజీపీ జితేందర్ హెచ్చరించారు. మెయిన్స్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు

Read More
NationalNews Alert

రోడ్డుపై ఎద్దు ఏం చేసిందంటే?..అమ్మో!

బెంగళూరులో ఒక ప్రమాదకరమైన ఘటన జరిగింది. ఆ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక ఎద్దు చేసిన పనికి ఒక వ్యక్తి ప్రాణాలు పోయేవి. అదృష్టవశాత్తూ తృటిలో

Read More
NationalNews AlertTrending Today

ఇకపై సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం

రెండేళ్ల క్రితం తీసుకున్న సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం నిర్ణయాన్ని త్వరలో అమలు చేయనున్నారు. నిజానికి 2018లోనే ఈ నిర్ణయం తీసుకున్నా కొన్ని కారణాల రీత్యా అమలు

Read More