News Alert

Home Page SliderInternationalNewsNews AlertPoliticsTrending Today

డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయం

అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని Rasmussen Poll అంచనా వేసింది. ట్రంప్‌కు 297, కమలా హారిస్‌కు 241 ఎలక్టోరల్ ఓట్లు

Read More
Home Page SliderNewsNews AlertTelanganaTrending Today

ప్రజాపాలనలో పిల్లల భవిష్యత్తు ఆందోళనకరం: హరీష్‌రావు

TG: ప్రభుత్వ విధానాల నిర్లక్ష్యం వల్ల గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సోకాల్డ్ ప్రజాపాలనలో పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందన్నారు.

Read More
Home Page SliderNationalNewsNews AlertTrending Today

శబరిమల వెళ్లే యాత్రికులకు రూ.5 లక్షల ఉచిత బీమా

2024 సంవత్సరం నుండి శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తులందరికీ రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. నవంబర్ చివరి నుండి ప్రారంభమయ్యే

Read More
Andhra PradeshBreaking NewsHome Page SliderNews Alert

కొత్త ఇళ్లను నిర్మించుకునే వారికి గుడ్‌ న్యూస్!

AP: రాష్ట్రంలోని నగరాల్లో ఇళ్లను నిర్మించే 100 గజాల్లోపు ఇంటి ప్లాన్ పర్మిషన్‌కు అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే దీన్ని అమల్లోకి

Read More
Home Page SliderNews AlertTelangana

తెలంగాణలో దీనిపై నిషేధం

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ మయోనైజ్ నిషేధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్ణయం ప్రకారం మయోనైజ్‌ను బ్యాన్ చేస్తున్నట్లు

Read More
NationalNewsNews Alert

అయ్యప్ప ప్రసాదంలో పెస్టిసైడ్స్

దేశవ్యాప్తంగా భక్తులు మహా ప్రసాదంగా భావించే శబరిమలై అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదంలో పెస్టిసైడ్స్ ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్టులు తేల్చిచెప్పాయి. ఈ ప్రసాదంలో 14 రకాల విషపూరిత

Read More
Home Page SliderInternationalNewsNews AlertTrending Today

మైక్రో సాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతో నారా లోకేష్ భేటీ

AP: అమెరికా పర్యటనలో మైక్రో‌సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో AI, IT, నైపుణ్యాభివృద్ధికి ఆయన మద్దతు ఇవ్వాలని కోరినట్లు ట్వీట్

Read More
Breaking NewsHome Page SliderNationalNewsNews Alert

ఆయుర్వేద డే: ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం షెడ్యూల్ ఇదే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రూ.12,850 కోట్ల విలువైన హెల్త్ సెక్టార్ ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. నేడు ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం. ఈ సందర్భంగా

Read More
Breaking NewsHome Page SliderNewsNews AlertTelanganaTrending Today

మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడి, కేసు నమోదు చేయలేదు: KTR

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరిగి నెల రోజులైనా ఎలాంటి వార్తలు వెలువడలేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈడీ, బీజేపీ, కాంగ్రెస్

Read More
Home Page SliderNationalNews Alert

రైలులో దుప్పట్లు ఎన్నిరోజులకు ఉతుకుతారో తెలుసా..

రైలులో ఏసీ బోగీలలో ఇచ్చే దుప్పట్లు (రగ్గులు) ఎన్ని రోజులకొకసారి ఉతుకుతారో తెలుసా.. ఇది వింటే ఎప్పుడూ రైలులో రగ్గులు కప్పుకోరు. ఎందుకంటే రగ్గులను నెలకొకసారి ఉతుకుతారని,

Read More