తెలంగాణ గ్రూప్-3పై కీలక ప్రకటన
తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన చేశారు. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Moreతెలంగాణలో గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన చేశారు. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Moreఏపిలో సోషల్ మీడియా కేసులు,అరెస్ట్లపై వైసీపి శాసన మండలి సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో సభలో గందరగోళం ఏర్పడింది.వైసీపి సోషల్ మీడియా కి చెందిన
Read Moreతిరుమల శ్రీవారి దర్శనంలో కీలక దర్శన టికెట్లయిన శ్రీవాణి టికెట్ల జారీ ప్రక్రియను టిటిడి మరింత సులభతరం చేసింది.గతంలో శ్రీవాణి టికెట్ల కోసం రెండు మూడు రోజులకు
Read Moreహైద్రాబాద్లోని లక్డీకాపూల్ నీలోఫర్ కేఫ్ దగ్గర ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. అదుపుతప్పి పార్క్ చేసిన వాహనాలపైకి దూసుకెళ్లింది.అంతేకాదు ఏకంగా జనావాసాల్లోకి దూసుకొచ్చేసింది.దీంతో ఆయా ప్రాంతాలకు అవసరాల
Read Moreవ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు,లోకేష్,పవన్ కళ్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్
Read Moreహైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు.మున్సిపల్,పోరంబోకు,ఆర్ అండ్ బి, ఇలా కబ్జాకి కాదేదీ అనర్హం అన్నట్లు ఇన్నాళ్లు ఆక్రమణలు చేసి అడ్డగోలుగా బిల్డింగ్లు కట్టిన వారిపై రేవంత్ సర్కార్
Read Moreఆక్రమణల పేరిట బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడం నేరమని భారత అత్యున్నత న్యాయస్థానం(సుప్రీం కోర్టు) బుధవారం తీర్పునిచ్చింది. యూపిలో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Read Moreలగచర్ల అధికారుల దాడి కేసులో బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దాడి వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా
Read Moreహైద్రాబాద్ లోని చందానగర్ పరిధిలో గత కొద్ది కాలంగా నిర్వహిస్తున్న న్యూ డ్రీం స్పా లో వ్యభిచారం చేస్తూ 5గురు పట్టుబడ్డారు.ఇందులో నలుగురు యువతులుండాగా ఒక జెంట్
Read Moreఏపిలో అరాచక పాలన సాగుతోందని టిటిడి బోర్డు మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు.కేవలం రెండు వారాల వ్యవధిలో తమ పార్టీకి చెందిన 57 మంది సోషల్
Read More