అమెరికాలో కార్చిచ్చు..3 వేల ఎకరాలు దగ్దం
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో అత్యంత విలాసవంతమైన ఖరీదైన ప్రదేశాలను కార్చిచ్చు ముట్టడించింది. దాదాపు 3 వేల ఎకరాల స్థలంలో ప్రముఖుల ఇళ్లను కాల్చి బుగ్గి చేసింది.
Read Moreఅమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో అత్యంత విలాసవంతమైన ఖరీదైన ప్రదేశాలను కార్చిచ్చు ముట్టడించింది. దాదాపు 3 వేల ఎకరాల స్థలంలో ప్రముఖుల ఇళ్లను కాల్చి బుగ్గి చేసింది.
Read Moreఅక్రమ కట్టడాల విధ్వంసకారిణి హైడ్రా బుధవారం గృహ ప్రవేశం చేసింది. హైడ్రా బాహుబలి,కేజిఎఫ్ జెసిబి,మంగోలియన్ ప్రొక్లెయినర్స్తో లాంఛనంగా ఓ ఇంటిది అయిపోయింది.అదేనండి రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే పోలీస్
Read Moreఅస్సాంలోని దిమా హసావ్ జిల్లాలో బొగ్గు గనిలో తొమ్మిది మంది కార్మికులు పనిచేస్తుండగా హఠాత్తుగా గనిలో నీరు చేరింది. 100 అడుగుల మేర నీరు పెరుగుతోంది. దీనితో
Read Moreపుష్ప-2’లోని ‘కిస్సిక్’ పాటతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది బ్యూటీ క్వీన్ శ్రీలీల. బాలీవుడ్ నిర్మాతల కన్ను ఇప్పుడు ఈ తెలుగమ్మాయిపైనే ఉంది. ఇప్పటికే అక్కడ రెండు సినిమాలకు
Read Moreసంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ నుండి, ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 7,200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు.
Read Moreపల్నాడు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.దాచేపల్లి మండలం శ్రీనివాసపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీకి లోడింగ్ కోసం వెళుతుండగా
Read Moreకరోనా లాంటి వైరస్ ఒకటి చైనాలో పుట్టిందని అది భారత్లో వేగంగా వ్యాప్తి చెందుతుందంటూ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తెలంగాణా మంత్రి దామోదర్ రాజనర్సింహ
Read Moreచైనాలో పుట్టిన హెచ్ఎంపీవీ వైరస్ భారత్లో కూడా గుబులు రేపుతోంది. నిన్న కర్ణాటక, గుజరాత్లలో వెలుగు చూసిన కేసులు నేడు చెన్నైలో కూడా తొంగి చూశాయి. బెంగళూరులో
Read Moreఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది.మంగళవారం ఉదయం కైలాస పర్వతం చుట్టూ భూమి కంపించిపోయింది.భారత్ సహా నేపాల్,భూటాన్,చైనా,బంగ్లాదేశ్ లో భూకంపం సంభవించింది.ఏకాశం స్థానాల వ్యవధిలో అన్నీ చోట్ల సగటున
Read Moreభారత్ స్టాక్ ఎక్సేంజి మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోందన్న వార్తలతో కుప్పకూలింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.12 లక్షల
Read More