వారిని పట్టిస్తే రూ.20 లక్షలు రివార్డ్
పహల్గామ్ ఉగ్రవాదులను పట్టుకోవడానికి కశ్మీర్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తాజాగా ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ విషయం ప్రకటించారు.
Read Moreపహల్గామ్ ఉగ్రవాదులను పట్టుకోవడానికి కశ్మీర్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తాజాగా ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ విషయం ప్రకటించారు.
Read Moreశంషాబాద్ విమానాశ్రయంలో ఉదయ్ పూర్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ సమాచారం అందింది. దీనితో విమానాశ్రయం మొత్తం అలెర్టయ్యింది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి రాజస్థాన్లోని ఉదయపూర్కు
Read Moreచీటింగ్ కేసులో అఘోరీ శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే చేవెళ్ల కోర్టులో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, అతనిని సంగారెడ్డి జైలుకు
Read Moreపహల్గామ్ దాడి వెనుక పాక్ హస్తం ఉందని తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. దీనితో పాకిస్తాన్పై కొన్ని
Read Moreకశ్మీర్లోని పహల్గాం వద్ద బైసరన్ లోయలో ఉగ్రదాడి బాధితులకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఈ ఘటనతో వణికిపోయిన పర్యాటకులు వారి
Read Moreపహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను చెక్ చేసి, షూట్ చేశారు. మృతులలో అత్యధికులు ఐబీ,
Read Moreఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు సీఐడీ కోర్టు మే 7 వరకూ రిమాండ్ విధించింది. నిన్న పీఎస్ఆర్ను సీఐడీ పోలీసులు నటి జెత్వానీ కేసులో
Read Moreహైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పహల్గావ్ ఉగ్రదాడిపై స్పందించారు. పర్యాటకులపై ముష్కరుల దాడి ఘటన హేయమని, ఇది పుల్వామా కంటే దారుణంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ దాడి
Read Moreఒక కవర్లో మూటలా కట్టిన మృతదేహాన్ని చెత్తకుప్పగా నమ్మించి ఆటోను మాట్లాడుకుని బయలుదేరారు నిందితులు. అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ నిలదీయగా విషయం బయటపడింది. హైదరాబాద్ కేపీహెచ్బీ
Read Moreపాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవలే కశ్మీర్పై మా ఆశ చావదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ మా జీవనాడి అంటూ దానిని
Read More