crime

Breaking NewscrimeHome Page SliderTelangana

కులాంత‌ర వివాహం చేసుకున్నాడ‌ని…!

జిల్లా కేంద్ర‌మైన సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది.గుర్తు తెలియ‌ని దుండ‌గులు…ఓ యువ‌కుణ్ని అతి కిరాత‌కంగా దాడి చేసి చంపేశారు. సూర్యాపేటలోని మామిళ్ళ గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

గ్రీన్ కోని ఇబ్బంది పెడితే పాపం త‌గులుతుంది రేవంత్

సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. గ్రీన్ కో సంస్థ అన్నీ పార్టీల‌కు ఎన్నిక‌ల వేళ డ‌బ్బులు ఇస్తుంద‌ని అలాంటి

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page SliderTelangana

రేపు చుక్క ముక్క బంద్‌

గ‌ణ‌తంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌ద్యం,మాంసంపై ఏపి ప్ర‌భుత్వం ఆంక్షలు విధించింది. ఆదివారం ఎలాంటి మ‌ద్యం,మాంసం క్ర‌య‌విక్ర‌యాలు జ‌ర‌ప‌డానికి వీల్లేద‌ని తెలిపింది. శ‌నివారం అర్ధ‌రాత్రి నుంచే జంతువుల‌ను వ‌ధించ‌డం,అర్ధ‌రాత్రి

Read More
Breaking NewscrimeHome Page SliderNational

గుజ‌రాత్‌లో అతిపెద్ద డేటా సెంట‌ర్‌?

ప్ర‌పంచ పారిశ్రామిక దిగ్గ‌జం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను భారత్ లో నిర్మించాలని భావిస్తున్న‌ట్లు తెలిసింది.గుజరాత్ లోని జామ్

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

ఆధారాల్లేని మ‌ర్డ‌ర్ తో త‌ల‌నొప్పులు

మీర్ పేట్ హ‌త్య కేసు పోలీసుల‌కు పెను స‌వాల్ గా మారింది.నిందితుడైన భ‌ర్త గురుమూర్తిని పూర్తి స్థాయిలో దోషిగా తేల్చాలంటే కనీస ఆధార‌లు సేకరించాల్సి ఉండ‌గా…ఇప్ప‌టి వ‌ర‌కు

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

గ‌ర్భం దాల్చ‌డంతో ట్యాబ్లెట్స్ మింగి…చివ‌ర‌కు!

అధిక ట్యాబ్లెట్లు మింగి ఓ యువ‌తి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్సీ హాస్టల్లో విద్యార్థిని గర్భం దాల్చడం తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. పిడుగురాళ్ల

Read More
Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

రాజ‌కీయాల‌కు ఇక దూరం..

రాజ్యస‌భ ఎంపి , వైసీపి కీల‌క నేత వేణుబాక్కం విజ‌య‌సాయి రెడ్డి శ‌నివారం త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.త‌న‌కు ఇన్నాళ్లు అవ‌కాశం క‌ల్పించిన మాజీ

Read More
Breaking NewscrimeHome Page SliderNews AlertPolitics

తొక్కిస‌లాట మృతురాలి కుటుంబానికి రూ.25లక్ష‌లు అంద‌జేత‌

తిరుమ‌ల‌ ఘటనలో మృతి చెందిన సేలం భక్తురాలు కుటుంబానికి టిటిడి రూ.25 లక్షల పరిహారాన్ని చెల్లించింది.వైకుంఠ ఏకాద‌శి టికెట్ల కోసం ఏర్పాటు చేసిన క్యూలో ఈ నెల

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

యువ‌తి దారుణ హ‌త్య‌

మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని దుండ‌గులు అతి కిరాత‌కంగా హ‌త్య చేశారు.షుమారు 25 ఏళ్ల వ‌య‌సున్న‌ యువతిని బండరాళ్లతో

Read More
Breaking NewscrimeHome Page SliderTelangana

దావోస్ దాకా దేనికి…జూబిలీహిల్స్‌లో చేసుకోవచ్చుగా?

జూబిలీహిల్స్‌లో నివాసం ఉండే సీఎం రేవంత్ రెడ్డి,మేఘా కృష్ణారావులు ఎం.వో.యూలు చేసుకోవ‌డానికి దావోస్ దాకా వెళ్ళాలా? వాకింగ్ చేసుకుంటూ ఎవ‌రు ఎవ‌రింటికి వెళ్లినా ఒప్పందాలు చేసుకోవ‌చ్చుగా అంటూ

Read More