భుజంగరావుకి బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా భావిస్తున్న వ్యక్తికి బెయిల్ లభించింది.తెలంగాణ ఏఎస్పీ భుజంగరావుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. రూ.లక్ష షూరిటీతో రెండు పూజీకత్తులు సమర్పించే
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా భావిస్తున్న వ్యక్తికి బెయిల్ లభించింది.తెలంగాణ ఏఎస్పీ భుజంగరావుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. రూ.లక్ష షూరిటీతో రెండు పూజీకత్తులు సమర్పించే
Read Moreవివాహేతర సంబంధం ద్వారా పిల్లలను కంటే ఆ పిల్లలకు తండ్రి ఎవరనే ఆంశంపై సుప్రీంలో తర్జనభర్జన వాదనల నడుమ ఆసక్తికర తీర్పు వెలువడింది. అక్రమ సంబంధం కారణంగా
Read Moreనాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సీ బాలికల హాస్టల్లో ప్రమాదం చోటు చేసుకుంది.హాస్టల్ భవనంలో అంతర్గత శ్లాబ్కి ఉన్నఇనుప కడ్డి ఊడి విద్యార్ధి తలపై పండింది.సన్నని ఇనుప
Read Moreనారాయణపేట జిల్లాలో బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు.దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణలోని
Read Moreహైదరాబాద్లో డిజిటల్ ట్రేడింగ్ పేరుతో భారీ కుంభకోణం జరిగింది. బ్యాంక్ మేనేజర్, ఇద్దరు ఉద్యోగులు సహా 52 మందిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు నగర పోలీస్
Read Moreహైద్రాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న హైటెక్ వ్యభిచారాన్ని రట్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు.గౌలిదొడ్డి టి.ఎన్.జి.వో కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో ఓ యువకుడు వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న
Read Moreమహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. ప్రభుత్వ
Read Moreవరకట్న వేధింపులు నిత్యకృత్యమౌతున్నాయి.మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసిన భర్తే కాలయముడిగా మారుతున్నాడు.ధర్మేచ…అర్ధేచ…కామేచ…మోక్షేచ….నాతిచరామి అని ప్రమాణం చేసిన వాడు కట్నం కోసం కసాయిగా మారుతున్నాడు.దీంతో భర్త,అత్తమామల వేధింపులు తాళలేక
Read Moreరేషన్ బియ్యం కేసులో లంచం తీసుకుంటూ ఎస్సై సహా ఓ కానిస్టేబుల్ పట్టుబడిన ఘటన తిరుమలగిరిలో సంచలనం సృష్టించింది.రేషన్ బియ్యం బస్తాలున్న వాహనాన్ని రిలీజ్ చేయాలన్నా,కేసులు నమోదు
Read Moreఫార్ములా ఈ రేసు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఆయన
Read More