మదనపల్లెలో యాసిడ్ దాడి.. హోంమంత్రి ఆగ్రహం
మదనపల్లెకు చెందిన గణేష్ అనే వ్యక్తి గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించపోవడంతో ఆమె తలపై కత్తితో పొడిచి, ముఖంపై యాసిడ్ దాడి
Read Moreమదనపల్లెకు చెందిన గణేష్ అనే వ్యక్తి గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించపోవడంతో ఆమె తలపై కత్తితో పొడిచి, ముఖంపై యాసిడ్ దాడి
Read Moreయూపి సీఎం యోగి ఆదిత్యానాథ్ ముస్లిం టోపీ ధరించారంటూ కొంత మంది వ్యక్తులు AI వీడియోని రూపొందించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.దీంతో హజ్రత్గంజ్లోని నర్హి
Read Moreఒడిశాకు చెందిన ర్యాప్ సింగర్ అభినవ్ సింగ్ (32) బెంగళూరులోని తన నివాసంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య వేధింపుల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని
Read Moreఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపాడు ఓ కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి విషయం తేలే వరకు
Read Moreటాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి స్పెషల్ కోర్టులో.. స్పెషల్
Read Moreభారత సంతతికి చందిన వ్యక్తి తులసీ గబ్బార్డ్ ను తమ దేశ నిఘా సంస్థ డైరెక్టర్ అమెరికా అధికారికంగా నియమించింది. తాజాగా జరిగిన సెనేట్ ఓటింగ్ లో
Read Moreఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపి కార్యకర్తల సమావేశంలో బుధవారం పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాడర్ని గట్టిగా హెచ్చరించారు.త్వరలో మరికొన్ని అబద్దపు కేసులు
Read Moreగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయన్ను బుధవారం రాత్రి హైద్రాబాద్లో ఏపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అక్కడ నుంచి ఏపికి తరలిస్తున్నారు. గన్నవరం టిడిపి
Read Moreఇంటర్ కాలేజిలో సెకండ్ ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతిచెందిన ఘటన కలకలం రేపింది.మేడ్చల్ జిల్లా బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం
Read Moreరాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చే ఉచితాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడాన్ని ధర్మాసనం పూర్తిగా తప్పుబట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు
Read More