NewsTelangana

రెండో రౌండ్లో బీజేపీ లీడ్

Share with

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో రౌండ్లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. కమలం పార్టీకి రెండో రౌండ్లో 1200 ఓట్ల లీడ్ వచ్చింది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థికి 14,211 ఓట్లు రాగా, బీజేపీకి 13,648 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతికి 3,597 ఓట్లు వచ్చాయి. మొత్తంగా రెండో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 563 ఓట్ల ఆధిక్యంలో ఉంది.