MMTS ట్రైన్ లో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడు ఇతనే
హైదరాబాద్ MMTS ట్రైన్ లో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు గౌడవల్లికి చెందిన జంగం మహేశ్గా గుర్తించారు. మహేశ్ ఫోటోను బాధితురాలికి పోలీసులు
Read Moreహైదరాబాద్ MMTS ట్రైన్ లో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు గౌడవల్లికి చెందిన జంగం మహేశ్గా గుర్తించారు. మహేశ్ ఫోటోను బాధితురాలికి పోలీసులు
Read Moreతెలంగాణలో రోజురోజుకు మహిళలపై దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై అత్యాచార ఘటనపై ఆందోళన
Read Moreవిశాఖలో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు విశాఖ వేదికగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో జట్లు
Read Moreవివాదస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఫైర్ బ్రాండ్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ టెర్రలిస్టులకు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన వైపు గానీ, తన కుటుంబం
Read Moreతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం
Read Moreతెలంగాణ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్ లో విచారణ ముగిసేంత వరకు.. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్త ర్వులివ్వాలని డీవోపీటీని న్యాయస్థానం
Read Moreబీజేపీ ఎమ్మెల్యేలు మొక్కజొన్న కంకులు, మామిడి కాయలతో అసెంబ్లీకి వచ్చారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మార్షల్స్ వారిని శాసనసభ
Read Moreహైదరాబాద్ హబ్సీగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హబ్సిగూడ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో డీసీఎం లారీ.. మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
Read Moreతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.
Read Moreబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో రాబోయే చిత్రం ‘సికందర్’. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. మార్చి 30న
Read More