Author: sameer Mohd

NewsTelangana

మోసపోతే గోసపడతాం

24 గంటలూ అత్యుత్తమ విద్యుత్‌ అందించే రాష్ట్రం తెలంగాణా అని అన్నారు సీఎం కేసీఆర్‌. వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక పూజలు చేశారు.

Read More
InternationalNews

సరిగా పని చేయకుంటే… ఇంటికే

ప్రస్తుతం గూగుల్‌ ఎంప్లాయిస్‌లపై కత్తి వేలాడుతోంది. ఏ క్షణంలోనైనా భారీగా ఉద్యోగులను తొలగించుకునేందుకు గూగుల్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పనితీరు మెరుగుపర్చుకొని అంచనాలను అందుకోలేకపోతే భవిష్యత్తులో కంపెనీలో కొనసాగే

Read More
NationalNews

క్రికెట్‌ కూడా ఫుట్‌ బాల్‌లా మారిపోతోంది…!

ఫుట్‌ బాల్‌ లా మన క్రికెట్‌ కూడా తయారవుతోందని మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్‌లో ఫుట్‌ బాల్‌ టీంలు, ప్లేయర్లు ప్రతి

Read More
NationalNews

నదిలో పడిన బస్సు… ఆరుగురు జవాన్ల మృతి

జమ్ముకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 39 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న ఓ బస్సు నదిలో బోల్తా కొట్టింది.  ఈ ప్రమాదంలో 6గురు సైనికులు మృతి

Read More
NewsTelangana

కేసీఆర్‌ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. గవర్నర్‌ ఎట్‌హోం కార్యక్రమానికి సీఎం డుమ్మా కొట్టి సంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆరోపించారు కిషన్‌ రెడ్డి. గవర్నర్‌ పర్యటనలకు

Read More
NewsTelangana

నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తులుగా

Read More
NewsTelangana

సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతం

తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 11:30 గంటలకు జనగణమణ గీతాన్ని ఆలపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ట్రాఫిక్‌ సిగ్నల్‌, ప్రభుత్వ

Read More
NewsTelangana

తేనీటి విందుకు డుమ్మా కొట్టిన సీఎం

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో నిర్వహించే ఎట్‌ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా తేనీటి విందు రాజ్‌భవన్‌లో నిర్వహించడం ఆనవాయితీ. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

Read More
NewsTelangana

రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,521 శాంపిల్స్‌ పరీక్షించగా, 265 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 142

Read More
NationalNews

కళాకారులతో నృత్యం చేసిన సీఎం

భారత స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ మంతాట ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఎర్రకోటలో ప్రధాని మోదీ జాతీయ

Read More