Author: sameer Mohd

NewsTelangana

కేసీఆర్‌ అవినీతిపై మోదీ ప్రత్యేక దృష్టి

ఈనెల 21 న మునుగోడులో జరిగే సభను విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకట స్వామి పిలుపునిచ్చారు. ఇందుకోసం భారీ ఎత్తున జన

Read More
NewsTelangana

ఉచిత విద్యుత్‌ ఇవ్వవద్దని మోదీ ఎక్కడా చెప్పలేదు

వికారాబాద్‌కు జీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కేసీఆర్‌ ముందు తానేం చేశాడో చెప్పాలని కొండా విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. సర్పంచ్‌ల నిధులు, విధులను సీఎం హరిస్తున్నారని, అందుకే

Read More
NewsTelangana

జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలి

భారత దేశాన్ని మతం, కులం పేరు మీద చాలా నీచమైన రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతుందని, ఇది ఏ రకంగా మంచిది కాదని తెలంగాణ సీఎం

Read More
NewsTelangana

నేతల కంటే పార్టీయే ముఖ్యం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ స్పందించారు. తాను సోనియా గాంధీకి మాత్రమే ఏజంటేనని, మరెవరికీ

Read More
NewsTelangana

మేడ్చల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం

మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. 30 ఎకరాల విస్తీర్ణంలో

Read More
NationalNews

ఉచితాలపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచితాలపై ప్రకటనలు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి, ఏం

Read More
InternationalNews

బాలీవుడ్‌ నటికి ఈడీ షాక్‌

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ భారీ కుంభకోణంలో ఇరుక్కుంది. వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో నేరస్థుడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు ఈడీ

Read More
NationalNews

17 లక్షల విలువైన క్యాడ్‌బరీ చాక్లెట్ల చోరీ

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ డిఫరెంట్‌ స్టయిల్‌లో దొంగలు క్యాడ్‌బరీ చాక్లెట్ల దొంగతనం చేశారు. అందరూ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో ఉంటే  దొంగలు మాత్రం తమ పని

Read More
News AlertTelangana

కమలం పార్టీలో చేరిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సర్పంచ్‌లు

నల్లొండ జిల్లాలో వలసలు మొదలయ్యాయి. చండూర్‌ మండలంలోని పలు గ్రామాల టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సర్పంచ్‌లు బీజేపీ పార్టీలో చేరారు. హూజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ సమక్షంలో పలువురు

Read More
NewsTelangana

పేలిన ఎలక్ట్రికల్‌ బైకులు

గడచిన రెండు నెలల వ్యవధిలో దాదాపు అరడజనుగా పైగా ఎలక్ట్రిక్‌ వాహనాలు ఛార్జింగ్‌ పెడుతుంటే బాంబులై పేలుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఛార్జింగ్‌ పెట్టిన రెండు ఎలక్ట్రికల్‌

Read More