Author: sameer Mohd

Andhra PradeshHome Page Slider

ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణికులు క్షేమం..

బాపట్ల డిఫోకు చెందిన ఆర్టీసీ బస్సు రేపల్లె నుంచి చీరాల వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సును పక్కనే ఉన్న పొలాలలోకి దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్ డి.

Read More
Home Page SliderTelangana

ప్రజాభవన్ వద్ద వీఆర్ఎల నిరసన

జీవో 81 ప్రకారం వారస్వత ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ ప్రజాభవన్ వద్ద వీఆర్ఎలు నిరసన చేపట్టారు. దీనిపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తామని కాలయాపన

Read More
Home Page SliderTelangana

సొంత పార్టీపై ఎంపీ విమర్శలు

సొంత పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదని ఎంపీ కీలక

Read More
Home Page SliderTelangana

తెలంగాణ మంత్రులకు ఏఐసీసీ కీలక బాధ్యతలు

తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు ఏఐసీసీ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా వారిని నియమించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు

Read More
Home Page SliderNational

మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో మోగిన ఎన్నికల నగారా

దేశంలోని మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర మహారాష్ట్రలో

Read More
Home Page SliderTelangana

దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర

వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ నేవీ రాడర్ స్టేషన్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్

Read More
Home Page SliderTelangana

కేంద్రమంత్రికి సీఎం ఘన స్వాగతం

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఘనస్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయానికి

Read More
Home Page SliderTelangana

ఉదయం వాయిదా.. మధ్యాహ్నం ప్రారంభం

రాష్ట్రంలో డీఎస్సీ కౌన్సె లింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం సాంకేతి కారణాలతోనే పోస్ట్ పోన్ చేస్తు న్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. తదుపరి పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలో

Read More
Home Page SliderTelangana

బాలిక మిస్సింగ్ .. గోనెసంచిలో డెడ్ బాడీ..

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ కుటుంబంతో వలస వచ్చి సూరారంలో

Read More
Home Page SliderTelangana

గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్

తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల

Read More