Author: sameer Mohd

Home Page SliderTelangana

24గంటల్లో 25 డెలివరీలు..

జగిత్యాల ఎంసీహెచ్ 24గంటల్లో 25 డెలివరీలు చేసి, రికార్డు సృష్టించారు. ఇందులో 13 నార్మల్ ఉండగా 12 సీ సెక్షన్ డెలివరీలు చేశారు. జరిగిన డెలివరీల్లో తల్లి,

Read More
Home Page SliderTelangana

మంత్రగాళ్లను చంపేస్తాం.. వాల్ పోస్టర్ల కలకలం

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో వాల్ పోస్టర్ల కలకలం రేపింది. కట్లకుంట గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. గ్రామంలో

Read More
Home Page SliderNational

కేంద్ర ఉద్యోగులకు శుభవార్త

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏను పెంచుతూ.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో

Read More
Home Page SliderNational

జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం

జమ్మూ కాశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్

Read More
Home Page SliderTelangana

10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పులు చేశాడు..

రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పులు చేసినట్టు కేటీఆర్ ఆరోపించారు. 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు అయ్యాయని

Read More
Home Page SliderNational

చెరువుగా మారిన చెన్నై..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలోని దాదాపు అన్ని ప్రాంతాలు చెరువుల్లా మారాయి. గంట

Read More
Home Page SliderNational

సైబర్ క్రైమ్ బ్రాంచ్ అంబాసిడర్‌గా రష్మిక

సినీ నటి రష్మికను ప్రస్తుతం భారత ప్రభుత్వం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా నియమించింది. అందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం

Read More
Home Page SliderTelangana

హిందువులకు చీము, నెత్తురు లేదా?: బీజేపీ ఎమ్మెల్యే

ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసంపై రాకేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన

Read More
Home Page SliderTelangana

చిమ్మ చీకటిలో డీఎస్సీ నియమాక కౌన్సెలింగ్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో డీఎస్సీ 2024 అభ్యర్థుల నియమాక కౌన్సెలింగ్ చీకట్లోనే కొనసాగింది. కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు సరైన సౌకర్యాలు

Read More