Author: sameer Mohd

News

డ్రగ్స్ టెస్టులకు మేమంతా రెడీ..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టు చేయాలన్న ఎంపీ అనిల్ యాదవ్ చేసిన కామెంట్లకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. మాదక ద్రవ్యాల పరీక్షకు తామంతా

Read More
Home Page SliderTelangana

దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు

పేదలకు దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతులు

Read More
Home Page SliderTelangana

అతిగా ప్రవర్తిస్తున్న వారి పేర్లు డైరీలో రాస్తున్నాం..

తెలంగాణ భవన్ లో లీగల్ సెల్ ఏర్పాటు చేశామని, అతిగా ప్రవర్తిస్తున్న పోలీసులు పేర్లు డైరీలో రాస్తున్నామని మాజీమంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో

Read More
Andhra PradeshHome Page Slider

32 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లకు ఏపీ సీఆర్డీఏలో

Read More
Andhra PradeshHome Page Slider

కష్టాల్లో ఉన్న రైతులపై భారం వేయొద్దు..

కష్టాల్లో ఉన్న రైతులపై పంటల బీమా ప్రీమియం భారం మోపడం సరికాదని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఐదేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 5.52 కోట్ల

Read More
Home Page SliderTelangana

సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్..

ఓ ల్యాండ్ ఇష్యూకు సంబంధించిన కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి

Read More
Home Page SliderTelangana

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయించాలి..

తన బావమరిది రాజ్ పాకాల, సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో విజయ్ మద్దూరిని వెనుకేసుకురావడానికి కేటీఆర్ కు సిగ్గుండాలని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు అనిల్

Read More
Home Page SliderTelangana

టీడీపీలోకి బాబు మోహన్

మాజీ మంత్రి, నటుడు బాబుమోహన్ తిరిగి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. బాబు మోహన్ గతంలో టీడీపీని వీడి బీఆర్ఎస్, ఆ తర్వాత

Read More
Home Page SliderNational

కదులుతున్న రైలులో మంటలు..

హర్యానాలోని రోహతక్ రైలులో మంటలు చెలరేగాయి. కదులుతున్న రైలులో బాణసంచాకు నిప్పంటుకోవడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. జింద్

Read More
Home Page SliderNational

కేరళలోని మందిరంలో భారీ అగ్ని ప్రమాదం..150 మందికి గాయాలు..

కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా ఓ మందిరంలో బాణసంచా నిల్వలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో

Read More