Author: Ismail Shaik

Breaking Newshome page sliderHome Page SliderTelangana

దోపిడీ భరించలేక ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు

తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత, బీఆర్‌ఎస్‌ నేతలు పదేళ్లపాటు ప్రజలను దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి నిబంధనలతో మండిపడ్డారు. ప్రజలు ఆ దోపిడీ పాలనను భరించలేక

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNews

తుఫాన్‌పై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని ఆదేశించిన సీఎం

రాబోయే తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

స్నేహితుడిపై ఎర్రిస్వామి ఫిర్యాదు

కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన బైక్‌ ప్రమాదం విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో శివశంకర్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మోసానికి ముగింపు పలకండి: కేటీఆర్ పిలుపు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించే ముందు బీఆర్‌ఎస్‌ దశాబ్దపాలనలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్‌ రెండేళ్ల వైఫల్యాలను పోల్చుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

Read More
home page sliderHome Page SliderNationalSports

ఆస్ట్రేలియా పై భారత్‌ ఘనవిజయం

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. శుక్రవారం జరిగిన ఈ మూడో వన్డేలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

మోసపూరిత వాట్సాప్‌ ఖాతాలపై అప్రమత్తంగా ఉండండి

సైబర్‌ నేరాల పట్ల మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు హైద‌రాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌. “ముఖం చూసి మోసపోవద్దు… జాగ్రత్త” అంటూ ప్రజలకు హెచ్చరిక జారీ

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

పల్నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీనగర్ సమీపంలో పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

జూబ్లీహిల్స్‌ నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభం

జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

మంత్రి సీతక్కపై బీఆర్ఎస్‌ నేత ప్రవీణ్‌ కుమార్‌ విమర్శలు

సైదాబాద్‌ జువైనైల్‌ హోంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జువైనైల్‌ హోంలో ప్రిన్సిపాల్‌ పది

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

సమర్థులకు మాత్రమే DCC అధ్యక్ష పదవులు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ (DCC) అధ్యక్షుల నియామకంపై PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య ప్రకటన చేశారు. సమర్థులు, నిబద్ధత కలిగిన నేతలకే

Read More