Author: Ismail Shaik

Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

పత్తి తేమ శాతం 12% మించకూడదని రైతులకు మంత్రి తుమ్మల సూచన

హైదరాబాద్‌: పత్తి అమ్మకాల సమయంలో రైతులు నాణ్యత మరియు తేమ శాతం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తిలో తేమ శాతం

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు కేంద్రం తిరస్కారం

పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించకుండా, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్థానిక నేత కాసు మహేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNationalSports

శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన

ముంబై: టీమిండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ గాయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయనకు ఇంటర్నల్ ఇంజ్యూరీ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని

Read More
Andhra PradeshBreaking NewsNews

కొత్త జిల్లాగా మార్కాపురం !

అమరావతి: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా ఏర్పాటుకు త్వరలోనే రూపురేఖలు స్పష్టమవనున్నాయి. ఎన్నికల ముందు ఈ జిల్లాను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి

Read More
Home Page Sliderhome page sliderNational

భారత్ సహా నాలుగు దేశాల్లో భూకంపం

భారత్ తో సహా నాలుగు దేశాల్లో భూకంపం సంభవించడంతో మరోసారి ప్రజలను భయందోళనతో పరుగులు తీశారు. భారత్ , మయన్మార్‌, జపాన్, కోరల్ సముద్రంలో భూకంపం సంభవించింది.

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

కొత్త జిల్లాల ఏర్పాటు పై సీఎం తో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ

అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మరియు జిల్లా కేంద్రాల మార్పులపై ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో క్యాబినెట్‌ సబ్‌

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

“అందరి తెలంగాణ కావాలి.. కొందరి తెలంగాణ కాదు”

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జాగృతి జనం బాట’ యాత్రలో భాగంగా నిజామాబాద్‌లో పాల్గొన్న కవిత మీడియాతో

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

కవితకు 400 ఓట్లు కూడా రావు

రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తాజాగా ఒక న్యూస్ చానల్‍తో మాట్లాడిన అరవింద్

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNational

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

పసిడి ప్రియులకు చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం బంగారం ధరలు భారీగానే దిగివస్తున్నాయి. రాబోయే మూడు నెలల పాటు ధరలు మరింత తగ్గుతాయని

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

“కాంగ్రెస్‌లో తన్నుకుంటున్నారు, ప్రజల కోసం కాదు” – హరీశ్‌రావు విమర్శలు

కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా విభేదాలతో కుదేలైందని, అక్కడ “ఇంట్లో ఈగల మోతా… బయట పల్లకిల మోతా” పరిస్థితి ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంత్రులు,

Read More