Author: Ismail Shaik

home page sliderHome Page SliderInternationalPolitics

ఓపెన్‌ఏఐ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ స్కామ్‌పై హెచ్చరిక

అమెరికా టెక్‌ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) పేరుతో సోషల్‌ మీడియా వేదికల్లో మరోసారి మోసపూరిత ప్రచారం జరుగుతోంది. ChatGPT యాప్‌కు 12 నెలల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsTelangana

రేవంత్‌ పాలన హిట్లర్‌ శైలిలో సాగుతోంది

హైదరాబాద్‌: బోరబండలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “రంజాన్‌ తోఫా, బతుకమ్మ చీర, క్రిస్మస్‌ గిఫ్ట్‌

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

కూటమి నియంత పాలనలో రాష్ట్రం దెబ్బతింటోంది

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తోందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సోమవారం

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNational

ఆర్‌ అండ్ డి పెట్టుబడులకు రూ. లక్ష కోట్ల ఫండ్‌: మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు దేశంలోని సైన్స్, టెక్నాలజీ రంగాలకు పెద్ద ఊతమిచ్చే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఢిల్లీ

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelangana

SLBC టన్నెల్‌పై రాజకీయాలు తగవు: సీఎం రేవంత్

నాగర్‌కర్నూల్: SLBC టన్నెల్ పనులపై BRS నేతలు రాజకీయాలు చేయడం తగదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

కాశీ బుగ్గ ఘటన రిపీటయ్యిందో జాగ్రత్త : పవన్ కళ్యాణ్

కాకినాడ : కాశీ బుగ్గ తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు మరోసారి ఎక్కడా జరగకుండా చూసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

Read More
Breaking Newshome page sliderHome Page SliderNationalPolitics

సీఎం మార్పు చర్చలపై సిద్దరామయ్య అసహనం

బెంగళూరు: కర్ణాటకలో సీఎం మార్పు గురించి జరుగుతున్న చర్చలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆయన ఆగ్రహం

Read More
Breaking Newshome page sliderHome Page SliderNational

ఓట్లు చీల్చేందుకే పోటీ కాదు: ఒవైసీ స్పష్టీకరణ

పాట్నా: బిహార్‌ ఎన్నికల్లో ‘ఇండీ’ కూటమి ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తోందన్న ఆరోపణలను AIMIM చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. ‘2020లో మేము ఐదు సీట్లు గెలిచాం.

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNewsTelangana

చేవెళ్ల బస్సు ప్రమాదం: కంకరే మరణాలకు ప్రధాన కారణం

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలంలో జరిగిన భయంకరమైన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కు చేరింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి కంకరే ప్రధాన కారణంగా నిలిచింది.

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌ విచారం

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి అధికారులు వెంటనే చేరుకుని

Read More