Author: Ismail Shaik

Breaking Newshome page sliderHome Page SliderInternational

బూడిద మేఘాలపై ఆందోళన లేదు

ఇంటర్నెట్ డెస్క్ : ఇథియోపియాలో హెయిలీ గుబ్బీ అగ్నిపర్వతం పేలుడు వల్ల వెలువడిన బూడిద మేఘాలపై వచ్చే వార్తలతో ఆందోళన చెందవద్దని విమాన ప్రయాణికులకు కేంద్ర పౌరవిమానయానశాఖ

Read More
Andhra Pradeshhome page sliderHome Page SlidermoviesTelangana

హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ ‘రాజా సాబ్’

రెబల్ ఫ్యాన్స్, ప్రేక్షకుల కేరింతలతో “రాజా సాబ్” థియేటర్స్ మార్మోగుతాయి రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

చాలా నెలల తర్వాత వైఎస్ జగన్ హైదరాబాద్ వస్తున్నారు.

అనేక నెలల విరామం తర్వాత వై‌ఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి హైదరాబాద్‌ నగరానికి రానుండటంతో, వైసీపీ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వివిధ

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

పెళ్లి–మాతృత్వంపై విమర్శలకు ఉపాసన సమాధానం

ఇటీవల పెళ్లి, మాతృత్వంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి దారితీయడంతో ఉపాసన స్పందించారు. తన వ్యక్తిగత ప్రయాణంపై విమర్శలు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. “నేను

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderNational

టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

పెందుర్తి:విశాఖపట్నం నగరానికి సమీపంలోని పెందుర్తి రైల్వే స్టేషన్‌ వద్ద బుధవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అదే మార్గంలో వేగంగా వస్తుండగా, సమీపంలో

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?

విజయవాడ:రాష్ట్రంలో ప్రజాస్వామ్య విధానం పూర్తిగా కూలిపోయిందని ఆరోపిస్తూ, “ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?” అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో

Read More
Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

జాగృతి క‌విత అరెస్టు

హైద‌రాబాద్: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ లక్డీకపూల్ వ‌ద్ద‌నున్న‌ సింగరేణి భవన్ ముట్టడికి తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ య‌త్నించాయి.

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNews

మద్యం కేసు నిందితులకు హైకోర్టు షాక్

అమరావతి: మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderInternational

పాక్ ఉగ్రదాడులు చేయిస్తోంది

పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్ర దాడులకు తెగబడుతోందని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి సోహైల్‌ అఫ్రిది ఆరోపించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

తెలంగాణలో జనసేన దృష్టి… GHMC ఎన్నికల్లో బరిలోకి సిద్ధం

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ క్రియాశీలకంగా మారనుందని తెలుస్తోంది. త్వరలో జరగనున్న GHMC ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు గ్రేటర్ హైదరాబాద్ జనసేన

Read More