Author: Ismail Shaik

Home Page Sliderhome page sliderSports

2027 ప్రపంచకప్‌పై రోహిత్–కోహ్లీ భవిష్యత్తు చర్చలు

భారత క్రికెట్‌లో తరతరాలు గుర్తుంచుకునే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ . ఈ ఇద్దరూ ప్రస్తుతం కేవలం వన్డే

Read More
Home Page Sliderhome page sliderNationalSports

శుభ్‌మాన్ గిల్ రీఎంట్రీ…..

టీ20ల్లో టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కూడా గాయం నుంచి

Read More
Home Page Sliderhome page sliderNationalSports

బౌలర్‌లే ముంచారు…షమీ కోసం అభిమానుల డిమాండ్

రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ పరాజయం ఎదుర్కొంది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచినప్పటికీ, భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

కూటమి ప్రభుత్వంలో అంత అన్యాయమే

కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పులివెందులలో జరిగిన పార్టీ అవగాహన సదస్సులో మాట్లాడుతూ, జడ్పీటీసీ

Read More
Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్షల కోసం హాల్‌టికెట్లు బుధవారం విడుదలయ్యాయి. డిసెంబర్‌ 10 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌

Read More
Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

మత్స్యకారులకు సమస్య వస్తే నాకు వచ్చినట్లే

ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు. ఇవాళ ఉప్పాడ మత్స్యకారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Read More
Breaking Newshome page sliderHome Page SliderNational

అదానీ తో ఆంధ్ర సీఎం

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో బుధవారం భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన, అక్కడి

Read More
Breaking Newshome page sliderHome Page SliderNational

మోదీ పై కాంగ్రెస్ ఏఐ వీడియో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానించేలా కాంగ్రెస్ పార్టీ ఒక ఏఐ (AI) జనరేటెడ్ వీడియోను సోషల్ మీడియా‌లో బుధవారం పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఈ వీడియోలో ప్రధానమంత్రి

Read More
Breaking NewsHome Page Sliderhome page sliderInternational

భారత్ పై అమాన్ అజ్మీ కారుకూతలు

భారతదేశం ముక్కలు కానంత వరకు బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొనదని బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని షేక్

Read More
Breaking Newshome page sliderHome Page SliderTelangana

పారిశ్రామికవేత్తల కోసమే హిల్ట్ పాలసీ

తెలంగాణ ప్రభుత్వం రైతులకు సహకారం అందించకుండా , పారిశ్రామికవేత్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా హిల్ట్ పాలసీ రూపొందించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దిల్లీలో మీడియాతో

Read More