Author: admin

Home Page SliderTelangana

తెలంగాణా ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణాలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.కాగా ఇంటర్ మొదటి,ద్వితియ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒకేసారి

Read More
Home Page SliderNational

రేపు కర్నాటక పోలింగ్.. ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ

రేపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ వ్యతిరేకతను తోసిరాజని కర్నాటకలో మరోసారి అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్న

Read More
Home Page SliderNational

మహేష్‌బాబు “మహర్షి”కి నాలుగేళ్లు

సూపర్ స్టార్ మహష్‌బాబు నటించిన మహర్షి సినిమా విడుదలై నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. కాగా 2019 లో

Read More
Home Page SliderNational

దేశ వ్యాప్తంగా చిచ్చు రేపుతున్న ది కేరళ స్టోరీ

బెంగాల్ నిషేధం తర్వాత యోగి సర్కార్ కీలక నిర్ణయం‘ది కేరళ స్టోరీ’ మూవీకి యూపీ సర్కారు పన్ను మినహాయింపుఇప్పటికే పన్ను మినహాయింపు ఇచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వంది కేరళ

Read More
Andhra PradeshHome Page Slider

నేటి నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం

సంతృప్త స్థాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని అమలులోకి తెస్తుంది. జగనన్నకు చెబుదాం పేరిట ఈ కార్యక్రమం అమల్లోకి వస్తుంది.

Read More
Andhra PradeshHome Page Slider

తిరుమలలో నిఘా వైఫల్యం

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భద్రతపై ఇటీవల కాలంలో నిఘా వైఫల్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర

Read More
Home Page SliderTelangana

తెలంగాణాను కేసీఆర్ సొంత జాగీర్‌గా మార్చుకున్నారు-ప్రియాంక ధ్వజం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలకు నెలకు 25 వేల పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే 2 లక్షల

Read More
Home Page SliderInternational

రూపాయితో వ్యాపారం లాభసాటిగా లేదంటున్న రష్యా

భారతీయ బ్యాంకుల్లో బిలియన్ల రూపాయలను రష్యా డిపాజిట్ చేసిందని… వాటిని ఉపయోగించుకోలేకపోతున్నామని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం

Read More
Home Page SliderTelangana

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసు

మే 9వ తేదీ, సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ నిర్దేశించిన సమయంలో డ్యూటీలో చేరకపోతే,

Read More
Home Page SliderNational

కర్నాటకను దేశం నుంచి విడదీయాలని కాంగ్రెస్ ఆలోచన, మోదీ సంచలన ఆరోపణ

కర్నాటకను దేశం మొత్తం నుంచి విడదీయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ప్రధాని చివరి ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలనుద్దేశించి

Read More