Author: admin

Home Page SliderTelangana

గద్వాల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన

ఈ రోజు తెలంగాణా సీఎం కేసీఆర్ గద్వాల్‌లో పర్యటించారు. ఈ మధ్య కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణాలోని ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ

Read More
Andhra PradeshHome Page Slider

గత పాలకులు అమరావతి– తుళ్లూరు రోడ్డు వేయలేకపోయారు

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్‌రావు పేర్కొన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు–నేడు

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి బొత్స

ఇవాళ ఏపీలో వరుసగా నాల్గవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ పల్నాడు జిల్లా క్రోసూర్‌ ప్రారంభించారు. 2023-24 విద్యా

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో AI విధానం: సీఎం జగన్

ఈ రోజు ఏపీలో వరుసగా నాల్గవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ పల్నాడు జిల్లా క్రోసూర్‌‌లో ప్రారంభించారు. 2023-24

Read More
Andhra PradeshHome Page Slider

14 ఏళ్లు గాడిదలు కాసావా చంద్రబాబు: సీఎం జగన్

వరుసగా నాల్గవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ పల్నాడు జిల్లా క్రోసూర్‌‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన

Read More
Home Page SliderNational

టీమిండియాకు WTC ఫైనల్‌లో ఓటమితోపాటు  మరో షాక్

టీమిండియా WTC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ప్లేయర్ల ఆటపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీమిండియా క్రికెట్ దిగ్గజం

Read More
Andhra PradeshHome Page Slider

బీజేపీపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ ఇవాళ పల్నాడు జిల్లా క్రోసూరులో జగన్నన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో

Read More
Home Page SliderNational

టీమ్‌ఇండియా ప్లేయర్లు బయట ఎందుకు తడబడుతున్నారు

 WTC ఫైనల్ మ్యాచ్ ఈ నెల 7న ప్రారంభమై నిన్ననే ముగిసింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలయ్యింది. దీంతో టీమ్‌ఇండియా ప్లేయర్ల ఆట

Read More
Andhra PradeshHome Page Slider

ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాలను ఋతుపవనాలు తాకాయి. ఋతుపవనాలు కేరళ ను తాకిన తర్వాత ఏపీకి రావడానికి సాధారణంగా నాలుగు

Read More
Andhra PradeshHome Page Slider

20 ఎంపీ స్థానాలు ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం :అమిత్ షా

ప్రధానిగా నరేంద్ర మోడీ పరిపాలన చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తి కావొచ్చని సందర్భంగా ఆదివారం విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్ లో మహాజన సంపర్క్ అభ్యాన్ పేరిట భారతీయ జనతా

Read More