Author: admin

Home Page SliderTelangana

యాక్సిడెంట్ స్పాట్‌లో చనిపోయిన వారి పేరెంట్స్‌ని పరామర్శించిన ఈటల:

 హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన దళిత కుటుంబానికి చెందిన దరుపల్లి మొగిలి (48) ఆయన కొడుకు శివ  (12) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.

Read More
Home Page SliderTelangana

జమ్మికుంటలో బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా

కరీంనగర్: హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా జమ్మికుంటలో జరిగిన బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా. ఈటల రాజేందర్ మాట్లాడుతూ: 119 నియోజకవర్గాల్లో

Read More
Home Page SliderTelangana

ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా మూలాలు పాత బస్తీలోనే

ఇందూర్ సిటీ: రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం రూ.కోట్లు దోపిడీ చేసిందని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపించారు. నిజామాబాద్ గోల్ హనుమాన్ చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన

Read More
Home Page SliderTelangana

బీజేపీ వల్లే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది: జేపీ నడ్డా

బోధన్: ప్రధాని మోడీ వల్లే ఇవాళ భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నిజామాబాద్ జిల్లా

Read More
Home Page SliderTelangana

రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ డ్రామాలు ఇంకెన్నాళ్లు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన

Read More
Home Page SliderTelangana

మూఢ విశ్వాసాలతోనే సెక్రటేరియట్‌ను కూల్చారు: ప్రధాని మోడీ

మహబూబాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అంధ విశ్వాసాలు ఎక్కువని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. మూఢ విశ్వాసాలతో ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. అంధ విశ్వాసాలతోనే

Read More
Home Page SliderTelangana

ఆదరించిన బీజేపీకే మాదిగల చేయూత: మంద కృష్ణ

బోరబండ: ఎస్సీ వర్గీకరణ కోసం హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని మాదిగలు నమ్మొద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం

Read More
Home Page SliderTelangana

BRS, కాంగ్రెస్‌లు అవినీతి పార్టీలే అన్న సీపీఎం రాఘవులు

పటాన్‌చెరు: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒకదానిపై ఒకటి తమ అవినీతిని ప్రకటనలపై లక్షలు ఖర్చుపెట్టి బట్టబయలు చేసుకుంటున్నాయని, ఎవరూ నిజాయితీగా లేరని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

Read More
Home Page SliderTelangana

ప్రజలు బీజేపీ గెలుపు కోరుకుంటున్నారన్న గుల్బర్గా ఎంపీ ఉమేష్ జాదవ్

కుల్కచర్ల: ప్రజలు బీజేపీ గెలుపు కోరుకుంటున్నారని కర్ణాటక రాష్ట్ర గుల్బర్గా ఎంపీ ఉమేష్ జాదవ్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతీ కిరణ్‌కు మద్దతుగా ఆదివారం సాల్వీడ్

Read More