Author: admin

Home Page SliderTelangana

హుజురాబాద్ నియోజకవర్గం:

కమలాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల జమున రాజేందర్ గారు జనసంద్రంగా మారిన కమలాపూర్… 👉 కౌశిక్ రెడ్డి ఓట్లు వేయకపోతే చస్తాం అంటున్నాడట ఆయనకు

Read More
Home Page SliderNational

ఉత్తరాఖండ్ సొరంగం నుంచి 41 మంది కార్మికులను రక్షించిన అధికారులు

ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారాలోని సొరంగంలో భూగర్భంలో చిక్కుకున్న మొత్తం 41 మందిని మంగళవారం భద్రతా సిబ్బంది రక్షించారు. 17 రోజుల పాటు అనేక ఏజెన్సీల కార్యకలాపాలను ప్రారంభించినప్పటికీ… మాన్యువల్

Read More
Home Page SliderTelangana

తెలంగాణలో ముగిసిన హైవోల్టేజీ ప్రచారం, నవంబర్ 30న పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 30న, ఎల్లుండి జరగనుంది. అధికార బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంటే… కాంగ్రెస్ మరియు BJP – రాష్ట్ర ఓటర్లను

Read More
Home Page SliderNational

ఉత్తరాఖండ్ సొరంగం లోపల నుంచి 35 మంది బయటకు

35 మంది కార్మికులను బయటకు తీసి ఉత్తరాఖండ్ సొరంగం లోపల తాత్కాలిక ఆసుపత్రికి తరలించారు. అందరి ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు చెప్పారు. మిగతా కార్మికులను సొరంగం

Read More
Home Page SliderTelangana

భూమి ఇవ్వకపోగా పేదలకు ఉన్న భూములను లాక్కున్న కేసీఆర్: ఈటల

సిద్దిపేట: దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో

Read More
Home Page SliderTelangana

కేసీఆర్ రాకతో కామారెడ్డి మారిపోతుంది: మంత్రి కేటీఆర్

కామారెడ్డి: కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. కామారెడ్డిలో

Read More
Home Page SliderTelangana

ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయమే-కాంగ్రెస్ ఆరోపణ

హైదరాబాద్: ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్ పోటీచేస్తోందని విమర్శించారు. ఎన్నికల

Read More
Home Page SliderTelangana

కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోంది: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బూటకపు

Read More
Home Page SliderTelangana

దేశంలో రైల్వే, విమానయాన సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నమోడీ

నిజామాబాద్: దేశంలో రైల్వే, విమాన, నౌకాయానంతో పాటు పలు సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి ప్రధాని మోడీ దేశ సంపద కొల్లగొడుతున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్

Read More
Home Page SliderTelangana

ప్రధాని మోడీకి.. జనహారతి

హైదరాబాద్: ఓవైపు అభిమానులు.. మరోవైపు కాషాయ శ్రేణులు.. ఎటుచూసినా నమో.. మోడీ.. నినాదాలు.. నగరం నడిబొడ్డున సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో కోలాహలంగా సాగింది.

Read More